తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమేమిటో తెలుసుకోకుండా భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకున్న రేవంత్రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి కౌంటర్నే ఎదుర్కొన్నారు. బిజెపి తమకు మిత్రపక్షమని కూడా చూడకుండా రేవంత్రెడ్డి వెటకారం చేయడాన్ని బిజెపి సీనియర్ నాయకుడు కిషన్రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లున్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై కిషన్రెడ్డిని వివరణ కోరితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అని కౌంటర్ ఇచ్చారు. కలిసి పనిచేయాల్సిన రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ తరహా మాటల తూటాలు అందర్నీ […]
Category: Latest News
కోహ్లీకి ప్రొపోజ్ చేసిన అమ్మాయిని చంపేశారు
వరల్డ్ కప్ T20 జరుగుతున్నప్పుడు ఓ పాకిస్థానీ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది గుర్తుందా.ఆమె ఎవరో కాదు ప్రముఖ పాకిస్థానీ మోడల్, సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన ఖందీల్ బలోచ్.ఈ మధ్య కాలం లో పాకిస్థాన్ లో బాగా పాపులర్ అయిన ఖందీల్ బలోచ్ ఈ రోజు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. బలోచ్ T20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఓ వీడియో పోస్ట్ చేసి సంచలనంగా మారింది.ఆ వీడియో లో కోహ్లీ అంటే […]
రెజీనాతో పార్టీకి టికెట్స్ ఇవిగో
రెజీనా కాసాండ్రా..కుర్రకారు ఈ పేరు వింటే చాలు వెర్రెత్తిపోతారు.అంతగా కుర్ర హృదయాల్ని కొల్లగొట్టింది ఈ అమ్మడు.తన అందం,అభినయంతో తో హీరోయిన్ గా బాగానే దూసుకుపోతోంది ఈ చిన్నది.అయితే అందం తో పాటు రెజినాకు అందమైన మనసుకూడా ఉందని నిరూపిస్తోంది ఈ బ్యూటీ . పేద విద్యార్థుల కోసం సన్డౌన్ పూల్ పార్టీ విత్ రేజీనా కాసాండ్రా అనే ఓ పార్టీ ని ఏర్పాటు చేసింది.దీనికి సంబంధించి టికెట్స్ ని ఆన్లైన్ లో విక్రిస్తున్నారు.ఇందులో మొదటి 10 టికెట్స్ […]
చెర్రీ ఎవ్వర్నీ వదల్లేదు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా కనిపిస్తున్నాడు.ఉన్నట్టుండి చెర్రీ ఎందుకింత యాక్టీవ్ అయ్యాడా అని చర్చించుకుంటున్నారు.చిరంజీవి 150 వ వ సినిమా షూటింగ్,ధ్రువ సినిమా కాశ్మీర్ లో వర్కింగ్ స్టిల్స్ దగ్గరినుండి చివరికి చరణ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి నడుచుకుంటూ వస్తున్న ఫోటోలను కూడా షేర్ చేయడం అభిమానులకి ఆనందాన్నిచ్చింది.అయితే సినీ విమర్శకులని మాత్రం చరణ్ లేటెస్ట్ స్టెప్ ఆలోచింపచేస్తుంది. ఇక తాజాగా […]
మెగా మూవీ తో “అల్లుడు” ఎంట్రీ !
చిరంజీవి సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ రెఢీ అవుతోంది. ఈ మధ్యే చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహమాడాడు కళ్యాణ్. ఆయనకు నటన మీద ఇంట్రెస్ట్ కలుగుతోందట. అందుకే తన కోరికను మామ చిరంజీవి ముందుంచగా అందుకు మెగాస్టార్ ఓకే అన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మళ్లీ కొత్త హీరో తయారవుతున్నాడు. అయినా కానీ చిన్నల్లుడి కోరిక తీర్చేందుకు చిరంజీవి సిద్ధంగానే ఉన్నాడట. […]
కొడుకు ముందే బంగారు బాబుని చంపేశారు
బంగారు బాబు గుర్తున్నాడా?1.27 కోట్ల రూపాయల విలువ చేసే 22 క్యారెట్లు , 3.5 కిలోల బరువు గల చొక్కాను ధరించి గతంలో వార్తల్లోకి ఎక్కాడు ఈ బాబు.బంగారం చొక్కాతో వార్తల్లోకెక్కిన బంగారు బాబు అలియాస్ గోల్డ్మన్ దత్తాత్రేయ పుగే ఈ రోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు బంగారు బాబుని పదునైన ఆయుధాలతో దాడి చేసి,రాళ్లతో కొట్టి చంపేసినట్టు తెలుస్తోంది.ఈ హత్య బంగారు బాబు అల్లుడే చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతనితో పాటు మరో నలుగురిని ఈ […]
ఇది విన్నారా.. జకీర్ కి ఏపాపం తెలియదట
ఈ మధ్యనే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన ఘటన వెనుక ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ ప్రసంగాలే కారణమని ప్రచారం జరుగుతుండగా, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించేశారు. అజ్ఞాత ప్రాంతం నుండి స్కైప్ ద్వారా జకీర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పారు. ఇస్లాం హింసకు వ్యతిరేకమని తానెప్పుడూ హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేయలేదని వివరించారు. అయితే జకీర్ నాయక్ ప్రసంగాలలో తీవ్రవాదం పట్ల ముస్లిం […]
కాంగ్రెస్ పార్టీకి ఆ ధైర్యం లేకనే నా..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిత్ని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఓ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించుకోవడంలో ఎవర్నయినా ఎంపిక చేయవచ్చుగానీ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన షీలా దీక్షిత్ని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ‘ట్రంప్ కార్డ్’గా వాడుకోవాలనుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెసు పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా ఇదే ఉత్తరప్రదేవ్ తరఫున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ […]
ఏపీ సాధించింది 1st ర్యాంక్
ఇప్పటికే ఏపీకి దక్కాల్సిన పలు బెస్ట్ ర్యాంక్ లు దక్కకుండా పోతున్నాయని గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎట్టకేలకు ఊరటనిచ్చింది.అరుదైన అవార్డ్ ఏపీని వరించింది.ఇప్పటికే పెట్టుబడు,ఆకర్షణ,ఈజ్ అఫ్ డూయింగ్ బిసినెస్ వంటి వాటిలో తామే నంబర్ 1 అయినా తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కక పోవడంపై కేంద్రంపై ఏపీ బాహాటంగానే తమ ఆక్రోశాన్ని,ఆవేదనను బయటపెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ పథకాల అమలులో వివిధ కేటగిరీల్లో ఇచ్చే అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. డిజిటైలేజేషన్ రంగంలో […]