ఆమె ఓ నర్సు. ముంబైలోని థానే హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతమే. కానీ ఇంట్లో పరిస్థితే బాలేదు. భర్త వేధింపులు. కొడుకు తమవాడే కాబట్టి కుటుంబసభ్యులదీ అతని మాటే. నిత్యం గొడవలు. ప్రశాంతత లేదు. మొత్తానికి 26ఏళ్లకే ఆమె జీవితంపై నిరాశ పెంచుకుంది. చనిపోవాలని అనుకోకపోయినా ఈ గొడవలను తప్పించుకోడానికి ఓ ప్లాన్ వేసుకుంది. ఇలా చెప్తే వేధించకుండా వదిలేస్తారనుకుందో ఏమో గానీ తనపై కొందరు అత్యాచారం చేశారని ఇంట్లో చెప్పింది. హాస్పిటల్ నుంచి […]
Category: Latest News
అపోలో కిడ్నీ దందాలో వాళ్లూ ఉన్నారా?
కొన్ని రోజుల క్రితం దేశ రాజధానిలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో ఢిల్లీలో పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ అపోలో పేరు బయటకొచ్చింది. ఇక్కడే పలువురికి కిడ్నీ మార్పిడి జరిగినట్లు తేలింది. ఆపరేషన్లు చేసింది సీనియర్ డాక్టర్లే. అయితే వారికి అసలు విషయం చెప్పకుండా వాళ్ల అసిస్టెంట్లు పనికానిచ్చినట్లు పోలీసులు చెప్పారు. కానీ తాజాగా కిడ్నీ విభాగానికి చెందిన ముగ్గురు సీనియర్ వైద్యులను ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇంటరాగేషన్ లో రాజ్ కుమార్ రావ్ […]
‘జెంటిల్మేన్’ సెన్సార్ టాక్
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్మేన్’ సెన్సార్ పూర్తియ్యింది. ఈ నెల 17న విడుదల కానుంది. మోహన్కృష్ణ ఇంద్రగంటి దర్శకతవంలో తెరకెక్కిన చిత్రమిది. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చ్రితమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కౄష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నిర్ణయించారు. […]
ఇంతకి దాసరి విసుర్లు ఎవరిపైనో తెలుసా?
అంజలీదేవి, సావిత్రి, ఎస్వీఆర్, జమున, కైకాల వంటి సీనియర్ నటీనటులకు పద్మశ్రీలు లేవంటే అది అందరి దౌర్భాగ్యం. మన ప్రభుత్వాలు ప్రతిభను గుర్తించవు. రికమండేషన్లనే గుర్తిస్తాయి. ఇదో దరిద్రం.. అని విమర్శించారు. ఎవరో ముక్కు, మొహం తెలీని వారికి పద్మశ్రీలు ఇస్తున్నారు. అందువల్ల వాటి విలువ పడిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ కొనసాగిన అసోసియేషన్లలో ఈ’ అసోసియేషన్ చాలా యాక్టివ్గా పనిచేస్తోందని… అత్యుత్తమంగా పనిచేస్తూ పేదకళాకారుల్ని ఆదుకుంటోందని కితాబు […]
ఆ బంగ్లాలో… అమ్మాయి ఆత్మ తిరుగుతోందా?
దయ్యాల సినిమాల హవా ఇప్పుడు అన్ని చిత్ర సీమల్లో నడుస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో మరీను. ఆ సినిమాలకు పెట్టే ఖర్చు కచ్చితంగా వచ్చే అవకాశం ఉండడంతో నిర్మాతలు కూడా ఓకే చేస్తున్నారు. కాగా ఇప్పుడు కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. అది కన్నడతో పాటూ తెలుగు, తమిళ, హిందీల్లో కూడా విడుదలవ్వబోతోంది. నిజంగా జరిగిన కథ ఆధారంగా దానిని తీస్తున్నారు. గుజరాత్ లో 1997లో ఓ 13 ఏళ్ల అమ్మాయి కాలిన గాయాలతో మరణించింది. ఆమె టెస్ట్ […]
ఇది ఆంధ్ర కాదు అమిత్ జీ..లెక్క పక్క ఉండాలే!!
తెలంగాణను బీజేపీ ఆదుకోలేదని తెలంగాణ నుంచి పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దోచుకుని, తమ మిత్రపక్షం కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్కి అప్పగించిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్రావు విమర్శించారు. నల్లగొండ జిల్లాలో నిన్న బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ సభకు హాజరైన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలంగాణకు 90 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ఇచ్చిందనీ అయినా తెలంగాణ […]
అ..ఆ..అంత సీన్ లేదా!పోస్టుమార్టం రిపోర్ట్..
ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ చెప్పింది అక్షర సత్యం.మనం జీవితంలో ఏం చేస్తున్నా,ఎక్కడున్నా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి .కొన్ని జ్ఞాపకాలు మరచిపొవాలనిపించవు,కొన్ని ప్రయాణాలు ఆపలనిపించావు,కొన్ని అనుబూతులు ఎంత పంచుకున్న ఆపాలనిపించవు.స్నేహితులతో కలసి చెప్పుకున్న కబుర్లు,క్రికెట్ ఆడి సరదాగా తిరిగొస్తు త్రాగిన సిగరెట్లు,ఒక టీ కె డబ్బులుంటే ఇద్దరు కలసి హాఫ్ తాగిన రోజులు మరపురానివే . ఇదంతా ఇప్పుడు మల్లి గుర్తుచేయడానికి ఒక బలమైన కారణం ఉంది.పైన చెప్పినవన్నీ […]
ఎట్టకేలకు నోరు విప్పిన చిరంజీవి..
ముద్రగడ పద్మనాభం అరెస్టు ఖండిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తుని ఘటనను సీబీఐ విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పాటు తుని ఘటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. ముద్రగడ దీక్షకు దిగిన సందర్భంగా పోలీసులు ఆయన పట్ల వ్యవహరించిన తీరుపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముద్రగడపై వ్యవహరిస్తోన్న తీరు కక్ష సాధింపు చర్యలా ఉందని […]
విషపు దీక్షలు-వింత చేష్టలు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఓసారి తన ఇంట్లో నిరామార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ దీక్ష ఫలించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కకుండానే దీక్ష విరమించారు ముద్రగడ అప్పట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ముద్రగడ పద్మనాభం, తన భార్యతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు ఆయన్ని వివిధ కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అందుకాయన అనుమతించడంలేదు. ఇంట్లోకి వెళ్ళి గడియ […]