ప్రధాన తెలుగు దినపత్రికలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విషయంలో ఆంధ్రజ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్రల్గానే ఉంటుంది. ఏదైనా విషయాన్ని మరీ పచ్చిగా, అభూతకల్పనలు లేకుండా ప్రచురిస్తుంటుంది. అలాగే అందరికి మంచి ప్రయారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి అలా కాదు.. జగన్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మరీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణలోను అధికార టీఆర్ఎస్కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి […]
Category: Latest News
ఆనం బ్రదర్స్ను బాబు సైడ్ చేసేశారా..!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం సోదరుల పేరు చెపితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోదరులు కాంగ్రెస్ పాలనలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఓ రేంజ్లో శాసించారు. కాంగ్రెస్లో అధికారంలో ఉన్న రెండుసార్లు వీరు ఎమ్మెల్యేలు అవ్వడంతో పాటు వీరిద్దరు మంత్రులుగా కూడా పనిచేసి జిల్లాను శాసించారు. ఇక గత ఎన్నికల తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడంతో ఈ సోదరులిద్దరు ఎన్నో ఆశలతో తమ పాతగూడు అయిన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినప్పుడు ఆనం సోదరులు […]
జగన్ హామీలు సరే.. లెక్కలు చూస్తే టెన్షనే!!
ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు సమరభేరి మోగించారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలామొత్తం తొమ్మిది పథకాలు ప్రకటించేశారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటి అమలు ఎంత వరకూ సాధ్యమనే దానిపైనే ఇప్పుడుచర్చ మొదలైంది. అలవికాని హామీలిచ్చి.. వాటిని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు ఎన్ని కప్పగంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల అమలు సాధ్యమయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర ఆదాయ పరిస్థితి. […]
మోడీ టీడీపీకి దూరంగా..వైసీపీకి దగ్గరగా దేనికి సంకేతం!
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకూ శత్రవులుగా ఉన్న నేతలు.. ఇప్పుడు కత్తులు దూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి టీడీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. తమ పార్టీనేతలకు ఎన్నో గంటలు, రోజులు వేచిచూస్తేనే గాని దక్కిన మోడీ అపాయింట్మెంట్.. వైసీపీ నేతలకు క్షణంలోనే దక్కడంపై వీరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత జగన్.. ప్రధాని మోడీతో భేటీ అయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు […]
నిన్న తమ్ముడు.. నేడు అన్న వైసీపీలోకి జంప్
అన్న బాటలో తమ్ముడు నడవడం సహజం! కానీ ఇక్కడ తమ్ముడి బాటలో అన్న నడుతుస్తున్నారు. ముందు నుంచి అనుకున్నదే అయినా.. కాస్త అటు ఇటుగా.. ముందు వెనుకగా అన్నతమ్ముళ్లు ఒక గూటికి చేరబోతున్నారు. కర్నూలులో టీడీపీకి మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి తీవ్ర భంగపాటుకు గురై.. వైసీపీలో చేరిపోయారు శిల్పా మోహన్రెడ్డి. ఇప్పుడు ఆయన బాటలోనే అన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు టీడీపీ వర్గాల్లో […]
2019 వార్ టీడీపీకి పూలపాన్పు కాదు
నవ్యాంధ్రప్రదేశ్కు తొలి సీఎం అయ్యేందుకు చంద్రబాబు ఎన్నో కష్టనష్టాలు పడ్డారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిపక్షానికి పరిమితమైన ఆయన ఈ పదేళ్ల కాలంలో ఎంతోమంది సీనియర్లను వదులుకున్నారు. కొందరు పార్టీలు మారిపోతే, మరి కొందరు రాజకీయాల నుంచి నిష్క్రమించడం లేదా మరణించడం జరిగాయి. 2004లో టీడీపీ చరిత్రలోనే ఘోర పరాజయం చూసింది. 2009లోను ముక్కోణపు పోటీలో మరోసారి వరుసగా ఓడింది. ఇక 2004కు ముందు వరకు చంద్రబాబు పాలన అంటే ఓ క్రెడిబులిటీ ఉండేది. ఉద్యోగులు […]
మైలవరంలో ఉమాకు యాంటీ…నియోజకవర్గం మార్పుపై మాస్టర్ ప్లాన్
ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్నా ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న మైలవరం నియోజకవర్గంలో మాత్రం మసకబారుతున్నట్టే కనపడుతోంది. ఉమా అంటే ఏపీ స్టేట్ వైజ్గాను, కృష్ణా జిల్లాలోను ఓ పొలిటికల్ ఐకాన్ అన్న టాక్ ఉంది. అయితే ఈ క్రేజ్ ఎలా ఉన్నా ఉమా ఇప్పుడు మైలవరంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 1999, 2004లో నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009, 2014లో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో గెలిచి […]
జగన్ సీఎం అయితే రోజా ఆ కీలక శాఖకు మంత్రా..!
రోజాకు చంద్రబాబు పొలిటికల్ లైఫ్ ఇచ్చినా ఆ పార్టీలో ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు. చంద్రబాబు రోజాను తెలుగు మహిళా అధ్యక్షురాలిగా చేసి ఆమె తన వాయిస్ వినిపించుకునే ఛాన్స్ ఇచ్చారు. ఈ పదవితో రోజా స్టేట్ వైడ్గా హైలెట్ అయ్యింది. తర్వాత రోజాకు చంద్రబాబు 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా రెండుసార్లు ఆమె ఓడిపోయింది. 2004లో నగరి సీటు ఇచ్చిన బాబు 2009లో అక్కడ గాలి ముద్దుకృష్ణమనాయుడు కోసం ఆమెను చంద్రగిరికి […]
మరో అద్భుత రత్నం మరిచిపోయిన జగన్
`ప్రత్యేక హోదా కోసం చివరి వరకూ పోరాడతాం, ఎంపీలతో రాజీనామా చేస్తాం. కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తాం` అంటూ ప్రతిపక్ష నేత జగన్ పదేపదే చెబుతూ ఉంటారు. హోదా ఇస్తామని మాట ఇచ్చి.. తర్వాత దానిని తుంగలో తొక్కిన బీజేపీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయన పదేపదే ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడ ప్లీనరీ వేదికగా ప్రజలకు అన్ని హామీలు ఇచ్చిన వైసీపీ అధినేత.. ఇప్పుడు హోదా అంశాన్ని పక్కన పెట్టేశారనే విమర్శలు […]
