కరోనా కారణంగా హాలీవుడ్‌ మూవీస్ విడుదల వాయిదా..!?

హాలీవుడ్‌ బాక్సాఫీస్ ‌పై కరోనా ఎఫెక్ట్‌ బాగా పడింది. దీంతో అని చిత్రాలు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ నటించిన టాప్‌ గన్‌: మ్యావరిక్, మిషన్‌: ఇంపాజిబుల్‌ ౭ మూవీస్ విడుదల కూడా వాయిదా పడ్డాయి. టాప్‌ గన్‌ చిత్రానికి సీక్వెల్‌గా టాప్‌ గన్‌: మ్యావరిక్ చిత్రం రూపొందింది. ఈ చిత్రం మొదట ఈ ఏడాది జూలై 2న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు నవంబరు 19కి వాయిదా పడింది. అలాగే మిషన్‌: […]

బ్రేకింగ్ : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం..!?

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విశాఖలో భారీ అగ్ని ప్రమాదం. విశాఖ పట్నం జిల్లాలోని దువ్వాడ సెజ్‌లో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ స్థానికులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నటుండి మంటలు వ్యాపించినట్లు అక్కడ యాజమాన్యం వారు చెప్పారు. వెంటనే ఇది తెలుసుకుని అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్న వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి […]

ఫ్లైట్ లో తమన్నాతో కోహ్లీనా..?

ఈ మధ్య కాలంలో వెండితెర మీద రాణిస్తుంది నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇటీవలే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌ ప్లీజ్‌ అంటూ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తమన్నా చేతిలో బిస్కెట్లు, చిప్స్‌ ప్యాకెట్లు పట్టుకుని ఉంది. వెనక కూర్చున్న ఇద్దరూ వాటినే చూస్తున్నారు. ఈ పిక్ లో చెంపకు చేయానించుకుని తన బ్రేక్‌ఫాస్ట్‌నే గమనిస్తున్న వ్యక్తి విరాట్‌ కోహ్లి అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయటం మొదలు పెట్టారు. విరాట్‌ అక్కడెందుకున్నాడని […]

వైర‌ల్‌గా మారిన దిశా ప‌టాని బికినీ షో ..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫ‌ర్ సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించిన అందాల భామ దిశా ప‌టాని బాలీవుడ్‌లోను తన స‌త్తా చాటుతుంది. ఒక వైపు సినిమాలు మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ త‌న‌కంటూ గుర్తింపు ఏర్ప‌ర‌చుకుంటుంది. దిశా ప‌టాని గ్లామ‌ర్ ఆరబోతకు లిమిట్స్ అంటూ లేవు. త‌ర‌చు బికినీలలో రెచ్చిపోయే ఈ బ్యూటీ తాజాగా బికినీలో మరొకసారి మెరిసింది. ఈ ఫొటోలో ఇసుకలో కూర్చొని ఆలోచ‌న‌లో మునిగి తేలుతుంది […]

CM-Jagan

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభ వార్త..!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగాల భర్తీకి రెడీ చేస్తోంది. పెద్ద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజున జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ కానుంది అంటే, గ్రామ, వార్డు సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు. గ్రామ సచివాలయాల పరిధిలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టులు 6,099 […]

బ్రేకింగ్ : క్వారంటైన్‌లోకి వెళ్లిన వకీల్ సాబ్ పవన్ ఎందుకంటే .. ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో పవన్ క్వారంటైన్‌లోకి వెళ్ళాడు. డాక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోనే ఉంటూ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాస్తవానికి ఏప్రిల్ 12న తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఎన్నికల ర్యాలీలో పాల్గొనాలని ఉంది కానీ తాజాగా పవన్ కళ్యాణ్ […]

వేస‌వి సెల‌వులు రద్దు చేసిన ఆ ప్ర‌భుత్వం..!?

దేశవ్యాప్తంగా మళ్ళి కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఉన్నత విద్యా విభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ సంవత్సరం ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ అశ్వత్థ నారాయణ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఇంక ఉండవని, వెనువెంటనే తరగతులు మొదలు అవుతాయని అన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ క్లాసులు యధావిధిగా కొనసాగుతాయి అని అన్నారు. విద్యార్థులు రెండింటిలో వారికి అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు […]

వ్యాక్సిన్ వెయించుకుంటే బిర్యానీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..ఎక్క‌డంటే?

ప్ర‌స్త‌తం దేశంలో క‌రోనా వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి దాకా వేల‌ల్లో న‌మోదైన క‌రోనా కేసులు.. ఇప్పుడు ల‌క్ష‌ల్లో న‌మోదు అవుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారిని జ‌యించాలంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం. దీంతో ప్రధాని న‌రేంద్ర మోదీ పిలుపు మేరకు టీకా ఉత్సవం దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. అయితే ప్రజల్లో ప‌లు అపోహలు ఉండ‌డంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుక‌డుగు వేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ […]

వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!?

ఏపీలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి సమయంలో వాలంటీరు అందించిన సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి అవసరమైన మొత్తని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం రూ.261 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పేరిట మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు. ఉగాది రోజున సీఎం […]