కరోనా ఎఫెక్ట్…ఐసీఎస్ఈ పరీక్షలు రద్దు..!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తుండటంతో ప్రస్తుతం పరీక్షలన్నీ రద్దు అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా కరోనా ఎఫెక్ట్‌తో మరో పరీక్ష కూడా రద్దు అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ CISCE ఐసీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ప్రస్తుతం కరోనా విజృంభణ చాలా వేగంగా ఉండటంతో ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తున్నామని CISCE చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అండ్ సెక్రెటరీ […]

నొప్పి మ‌న‌కే.. దాంతో బేరాలు వ‌ద్దంటున్న కాజ‌ల్!‌

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె ప్రియుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన కాజ‌ల్.. వివాహం త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనాపై కాజ‌ల్ తాజాగా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టింది. అందులో `మీరు ఎప్పుడైనా త్యాగం చేశారా? కూతురిని వేరే ఇంటికి పంపించడం.. కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కాలేజీ మన సోదరులను పంపడం.. పెంపు జంతువుకు దీర్ఘకాలిక […]

అట‌కెక్కిన విజయ్‌‌ సినిమా..క్లారిటీ ఇచ్చేసిన స్టార్ డైరెక్ట‌ర్!‌

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మించ‌నుంది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ `లైగ‌ర్` చిత్రం చేస్తున్నాడు. మ‌రోవైపు సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా `పుష్ప‌`ను తెర‌కెక్కిస్తున్నారు. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ – సుకుమార్ చిత్రం ప్రారంభం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ, […]

ఆర్ఆర్ఆర్‌, ఆచార్య రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొట్టిన బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇక‌ కొద్ది నెలల క్రితం చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేయగా.. ఉగాది సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజ‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్‌లో బాలయ్య లుక్.. మాస్ డైలాగ్స్‌ ఇలా ప్రతీ […]

`సలార్‌`లో శృతీహాసన్‌ పాత్ర అదేన‌ట‌?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రశాంత్ నీల్ ఇప్పటివరకూ తీసిన సినిమాల్లో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఉండదు అనే అపవాదం ఉంది. అయితే దీన్ని స‌లార్‌తో […]

ఎన్టీఆర్ కోసం మ‌ళ్లీ అదే బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న కొర‌టాల‌!?

ప్ర‌స్తుతం ఎంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివతో త‌న 30వ సినిమా చేయ‌నున్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించబోతున్నాయి. ఎప్రిల్ 29, 2022న విడుద‌ల కానున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఈ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే […]

ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా `గల్లీ రౌడీ` టీజ‌ర్..!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ తాజా చిత్రం `గ‌ల్లీ రౌడీ`. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నేహా శర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ […]

బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ సీఎంకు కరోనా పాజిటివ్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏవిధంగా ఉగ్రరూపం దాలుస్తుం దో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కరోనా వైరస్ రోజు రోజుకి దేశంలో తన ఉద్రితిని కొనసాగిస్తూ ఉంది. రోజుకి సరాసరి రెండు లక్షలకు కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.     సీఎం చంద్రశేఖర రావుకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో […]

ఏపీ ఇంటర్, 10వ పరీక్షల షెడ్యుల్ విడుదల…!

తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో భాగంగా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర సర్కారు సెలవులు ప్రకటించింది. ఇకపోతే టెన్త్, ఇంటర్ విద్యార్థులు సంవత్సరాన్ని నష్ట పోకుండా ఉండేందుకు ఖచ్చితంగా పరీక్షలను నిర్వహించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి తన క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇకపోతే ఇది వరకు ప్రకటించిన షెడ్యూల్ విధంగానే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి తెలియజేశారు. అయితే పదో తరగతిలో ఇదివరకు ఉన్న […]