మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2009లో టీడీపీ తరపున నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో గెలిచి లక్గా ఎంపీ అయిన మోదుగుల గత ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు కోసం తన సిట్టింగ్ సీటును వదులుకుని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రి అవుతానని మూడేళ్లుగా కలలు కంటోన్న మోదుగులకు ప్రక్షాళనలో చంద్రబాబు షాక్ ఇచ్చారు. దీంతో మోదుగుల బాబు అన్నా, టీడీపీ అధిష్టానం అన్నా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ […]
Author: admin
పాలిటిక్స్లోకి శివగామి..! ఏ పార్టీ..!
సినీనటులకు రాజకీయాలపై నానాటికీ ఆసక్తి అధికమవుతోంది. ముఖ్యంగా సినీ తెరపై గ్లామర్ ఒలకబోసి.. టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నగ్మా. ఖుష్బూ వంటి వాళ్లంతా రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటే.. వారిని చూసి `శివగామి`కి కూడా రాజకీయాలంటే ముచ్చట కలిగినట్టుంది. అందుకే రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు నటి రమ్యకృష్ణ! ఏ పార్టీలో చేరతారనేది ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆమె కాషాయ జెండా కప్పుకోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. […]
చంద్రబాబుపై పవన్ ప్రశ్నల వర్షం
దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని విరుచుకుపడుతుంటారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్!! దక్షిణ భారతదేశాన్ని, నాయకులను నిర్లక్ష్యం వహిస్తోందని వీలు దొరికినప్పుడల్లా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశంపై పెట్టారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఒక ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రశ్నల బాణాలు సంధించారు. ఘాటైన పదజాలంతో నిలదీశారు. టీడీపీపై మాట కూడా పడనీయకుండా చేస్తూ.. కష్టకాలంలో అండగా నిలుస్తున్న పవన్.. ఒక్కసారిగా ఇలా చంద్రబాబు ప్రభుత్వాన్ని […]
టీడీపీకి మరో ఎంపీ రాజీనామా?
2019 ఎన్నికల సమయానికి ప్రస్తుత టీడీపీ ఎంపీల్లో చాలామంది రాజీనామాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని, ఇందుకోసం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని రాయపాటి సాంబశివరావు ప్రకటించేశారు. అయితే ఇదే పదవి కోసం పోటీపడుతున్న ఎంపీ మురళీమోహన్ కూడా తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం! ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా తిరగలేకపోతున్నారు. తన వారసురాలిగా కోడలు రూపాదేవిని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో టీటీడీ […]
లాలు కేసులో సంచలనం నమోదు?
అక్రమార్కుల కేసులో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి శశికళకు జైలు శిక్ష విధించిన అనంతరం.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శశికళ తర్వాత ఎవరు అనే దానిపై అనేక పేర్లు వినిపించినా.. ఇప్పుడు బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అని స్పష్టమవుతోంది. పశుగ్రాసం కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుండటంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. అక్రమార్కులపై కేంద్రం సీరియస్గా దృష్టిపెట్టడంతో పాటు.. సుప్రీం సంచలన నిర్ణయాలు […]
`భాషా` కోసం హీరోయినే రంగంలోకి దిగిందా?
తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ పరిస్థితులను కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు బీజేపీ తెగ ప్రయత్నాలు చేసింది. ఇదే సమయంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు కూడా బలంగా వినిపించింది. ఎలాగైనా ఆయన్ను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ రంగంలోకి దిగిందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి.. సినీ నటి నగ్మా తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ […]
జగన్ను టెన్షన్ పెట్టిన మాజీ సీఎం కొడుకు
తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను `ఆపరేషన్ ఆకర్ష్` ద్వారా చేర్చుకున్న టీడీపీ నేతలను ఎలాగైనా దెబ్బకొట్టాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయన ఆపరేషన్ `కాంగ్రెస్`కు తెరతీశారు. ముఖ్యంగా కాంగ్రెస్లో బాగా పలుకుబడి ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారట. ఈ ప్రయత్నంలోనే రాయలసీమకు చెందిన మాజీ సీఎం తనయుడితో మాట్లాడిన జగన్ రాయబారులకు చుక్కెదరైందట. ఆయన ఆలోచన వినగానే జగన్లో టెన్షన్ మొదలైందట. తన పార్టీలో చేరకపోయినా ఫర్వాలేదు గానీ.. ఆయన తీసుకున్న నిర్ణయం […]
ఆ జిల్లా టీడీపీలో ముదిరిన ముసలం
కంచుకోటలో కుమ్ములాటలు భగ్గుమంటున్నాయి. తెలుగు దేశంల నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఆది నుంచి టీడీపీకి అండగా నిలుస్తున్న అనంతపురం జిల్లాలో కీలక నేతల మధ్య పదవుల పోటీ నెలకొంది. ఎవరికీ వారే తమ వారికి పదవులు దక్కేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలకు దారితీస్తుంది. జిల్లాకు అనేక పదవులను కట్టబెట్టారు సీఎం చంద్రబాబు..ఇప్పుడు ఆ పదవులే పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా […]
ఆ మంత్రిని వ్యూహాత్మకంగా తొక్కిన చంద్రబాబు
మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. శాఖల కేటాయింపుల్లో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ కేబినెట్లో దూకుడి వ్యవహరించే అచ్చెన్నాయుడుని కార్మిక శాఖ నుంచి రవాణా శాఖకు మార్చడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దూకుడుకు కళ్లెం వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీవర్గాల్లో చర్చ మొదలైంది. స్వయం ప్రతిపత్తి కల ఆర్టీసీలో బతిమిలాడి పనిచేయించు కోవాలే తప్ప శాసించి పనిచేయించుకునే పరిస్థితి లేదు. దూకుడు స్వభావంతో అధికార […]