గ్రాఫ్ డౌన్..జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

రోజురోజుకూ అధికార వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా? అంటే డౌన్ అవుతున్నట్లే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో అదిరిపోయే విజయాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 49 శాతం ఓట్లు 151 సీట్లు సాధించింది. మరి ఇప్పటికీ అదే పరిస్తితి ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. వైసీపీ గ్రాఫ్ చాలా వర్కౌ డౌన్ అయిపోయింది. ఇటీవల వచ్చిన ఓ సర్వేలో వైసీపీకి 41 శాతం వరకు మాత్రమే ఓట్లు పడతాయని తేలింది. అంటే వైసీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందనే […]

కమలానికి కల్యాణ్ హ్యాండ్..జంపింగులు షురూ!

మొత్తానికి బీజేపీ-జనసేన పొత్తు పెటాకులు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు పార్టీలు త్వరలోనే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల తర్వాత రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పేరుకు పొత్తు ఉంది గాని..ఎప్పుడు కలిసి పనిచేయలేదు. బి‌జే‌పి దాదాపు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుందనే ఆరోపణలు తెచ్చుకుంది. బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు అధికార వైసీపీ కంటే ప్రతిపక్ష టి‌డి‌పినే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. దీంతో ప్రజలు వైసీపీ-బి‌జే‌పి దగ్గరగా ఉన్నాయని భావించే […]

స్వీప్ జిల్లాల్లో తేడా కొడుతోంది..లీడ్ మారినట్లే!

ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టి‌డి‌పి గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయాలు టి‌డి‌పికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగా, వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే విశాఖ రాజధానితో ఉత్తరాంధ్రలో తమకు తిరుగులేదని వైసీపీ భావించింది..కానీ అక్కడ షాక్ తగిలింది. ఇటు తమకు రాయలసీమ కంచుకోట..ఆ రెండు చోట్ల కూడా ఎదురు ఉండదని అనుకుంది. కానీ పట్టభద్రులు వైసీపీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చేశారు. అయితే ఉత్తరాంధ్రలో టి‌డి‌పి చాలా […]

సొంత ఎమ్మెల్యేలపై డౌట్..దెబ్బవేసేది ఎవరు?  

ఎలాగో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. అయితే చేతిలో బలం ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. మామూలుగా ఉన్న బలం ప్రకారం గెలవడం సులువు కాదు. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో స్థానం గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే 7 స్థానాలకు 154 ఎమ్మెల్యేలు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం 151..అయితే టి‌డి‌పి నుంచి నలుగురు, […]

 వై నాట్ పులివెందుల..రివర్స్ స్కెచ్..!

ఏపీలో ప్రతిపక్ష టి‌డి‌పి దూకుడు పెంచింది. వరుసగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో మంచి ఊపు మీద ఉంది..ఇంతకాలం విజయాలకు దూరమైన టీడీపీకి..ఈ విజయాలు కొత్త ఊపుని తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇదే ఊపుతో టీడీపీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తుంది. అయితే వైసీపీ ఏమో 175 కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కాదు కదా..కనీసం మ్యాజిక్ ఫిగర్ […]

జగన్ సేమ్ కాన్సెప్ట్..దమ్ముంటే 175..వర్కౌట్ కష్టమే!

రాజకీయాల్లో ఎలాంటి  పరిస్తితులునైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ బాగా కష్టపడుతున్నారు. వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకుని సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవమే. పైగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీని ఓడించి టి‌డి‌పి విజయం సాధించింది. దీంతో వైసీపీకి ఇంకా ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇదే క్రమంలో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయనున్నాయనే ప్రచారం మొదలైంది. దాదాపు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం […]

పొత్తుల లెక్కలు..టీడీపీ-జనసేనకు సెట్ అయ్యేలా లేదు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇప్పటిలో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికల సమయంలోనే పొత్తు ఉండేలా ఉంది. అయితే పొత్తుకు అధినేతలు రెడీగా ఉన్నా..రెండు పార్టీల కార్యకర్తలు రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండుసార్లు కలిశారు. వారి మధ్య పొత్తు గురించి చర్చలు నడిచినట్లే కనిపించాయి. ఇక పదే పదే పవన్..గౌరవప్రదంగా పొత్తు ఉంటుందని చెబుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా జనసేనతో పొత్తుకు రెడీగానే ఉన్నారు. కానీ […]

ఎంపీ సీట్లలో టీడీపీ ఖాళీ..కొత్త అభ్యర్ధులు రంగంలోకి!

ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే సమయం ఉండగానే..ఇప్పటినుంచే టి‌డి‌పి అధినేత చంద్రబాబు..పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ముందు నుంచే అభ్యర్ధులని ప్రకటించి సత్తా చాటాలనేది చంద్రబాబు స్కెచ్..అయితే ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు..ఇంకా కొన్ని చోట్ల అభ్యర్ధులని ఖరారు చేయాలి. అయితే ఎమ్మెల్యేల సీట్లతో పాటు ఎంపీ సీట్లని ఫిక్స్ చేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లకు […]

 విశాఖ రాజధాని..జగన్‌కు ఉత్తరాంధ్ర షాక్..అసెంబ్లీలో రిపీట్!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న రాజధాని అమరావతిని కాదని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి..అసలైన రాజధానిగా విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ చెప్పారు. ఇటు కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. అయితే ఇందులో మెయిన్ విశాఖనే. ఈ రాజధాని వెనుక రాజకీయ కోణం చాలా ఉంది. అది జనాలకు బాగా తెలుసు. అంతే తప్ప ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని అనుకుంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ రాజధాని […]