కొడాలి నాని రాజకీయ వారసుడు ఫిక్స్..!

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన వారసుడు ఉండటం మామూలు అయిపోయింది…తమ తర్వాత వారసులని రాజకీయాల్లోకి దింపేస్తున్నారు. వారసులు లేకపోయినా వారసురాలునైనా రాజకీయాల్లోకి తీసుకొచ్చేస్తున్నారు. నూటికి 90 శాతం పైనే నేతలు తమ తర్వాత వారసులని రాజకీయంగా ముందు పెడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతల వారసులు రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని వారసుడు గురించి ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఇంతవరకు కొడాలి నాని […]

పవన్-ఎన్టీఆర్ కలిసే..కమలం పాలిటిక్స్!

ఒకప్పుడు దేశ రాజకీయాలు వేరు…ఇప్పుడు వేరు..ముఖ్యంగా మోదీ-అమిత్ షా ద్వయం చేసే రాజకీయాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి…అసలు రాజకీయాల్లో ప్రత్యర్ధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అలాగే తమకు ఎవరితో అవసరం ఉంటే..వారిని దగ్గర చేసుకుని..వారిని రాజకీయంగా వాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం దిశగా బీజేపీ ముందుకెళుతుంది. అయితే తెలంగాణలో పార్టీ బలపడుతుంది గాని..ఏపీలో మాత్రం గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. […]

గోదావరి జిల్లాల్లో సింగిల్ డిజిట్..!

రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలు చాలా కీలకమని చెప్పొచ్చు…ఈ జిల్లాల్లో ఆధిక్యం తెచ్చుకున్న పార్టీలు అధికారంలోకి వస్తాయి…ఇందులో ఎలాంటి డౌట్ లేదు..అందుకే ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం కోసం పార్టీలు కష్టపడతాయి. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది…ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైసీపీ భారీ విజయాలు అందుకుంది. తూర్పులో 19 సీట్లు ఉంటే 14, […]

సోమిరెడ్డి బ్యాడ్ లక్ కంటిన్యూ..!

టీడీపీలో ఉన్న సీనియర్ నేతల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉన్న బ్యాడ్ లక్…మరొక నేతకు లేదనే చెప్పాలి. సాధారణంగా టీడీపీలో రెడ్డి వర్గం నేతలు తక్కువగానే కనిపిస్తారు..మొదట నుంచి పార్టీలో పనిచేస్తూ…చంద్రబాబుకు వీర విధేయుడుగా ఉన్న నేతల్లో సోమిరెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. రెడ్డి వర్గానికి చెందిన సోమిరెడ్డి…మొదట నుంచి పార్టీలో కష్టపడుతూనే వస్తున్నారు. ఇక ఎంత కష్టపడిన సరే ఈయనకు విజయాలు మాత్రం దక్కవు. ఏదో 1994, 1999 ఎన్నికల్లోనే సర్వేపల్లిలో సోమిరెడ్డి గెలిచారు. […]

మంత్రుల సీట్లు చేంజ్..!

ఎప్పుడైతే జగన్..పనిచేయని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వనని చెప్పారో అప్పటినుంచి వైసీపీలో గందరగోళ పరిస్తితులు ఉన్నాయి..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనే టెన్షన్ ఎమ్మెల్యేల్లో ఉంది. అయితే ఈ మధ్య పీకే టీం సర్వే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం వైసీపీలో 70 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, ఇందులో దాదాపు 40-50 మంది సీట్లకు ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది. అయితే ఈ కథనం నిజమో కాదో పక్కన […]

వైసీపీకి అంబటి-అమర్నాథ్ చాలు..!

మంత్రులు అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించేవారు…తమ తమ శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తూ…ప్రజలకు సేవ చేస్తూ..ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టేలా ఉండాలి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో మంత్రి పదవి అర్ధం మారిపోయింది…మంత్రి అంటే కేవలం సంతకాలు పెట్టడానికి…అలాగే ప్రతిపక్షాలపై విరుచుకుపడటం అన్నట్లే పరిస్తితి ఉంది. ఈ పరిస్తితి ఎప్పటినుంచో ఉంది…గతంలో టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్తితే ఉండేది. కాకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా పరిస్తితి మారిపోయింది. మంత్రులు అంటే ప్రతిపక్షాలని […]

నెల్లూరు తమ్ముళ్లకే బాబు షాక్?

ఏదేమైనా ఈ సారి ఖచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే కసితో పనిచేస్తున్న చంద్రబాబు…ఆ దిశగానే దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార వైసీపీపై గట్టిగా పోరాడుతున్నారు. ఇక ఎవరైతే అధికార పార్టీపై పోరాటం చేయకుండా, అప్పుడప్పుడు నియోజకవర్గాలకు వచ్చి పనిచేసే నేతలకు తాజాగా బాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఎప్పుడూలేని విధంగా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంచార్జ్‌లు ఖచ్చితంగా నెలకు 20 రోజులు నియోజకవర్గంలో పనిచేయాలని సూచించారు. అలా పనిచేయని వారిని మొహమాటం లేకుండా తీసి పక్కన పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. […]

సీనియర్లకు నో సీటు..బాబు తేల్చేశారు!

ఈ సారి చాలామంది సీనియర్లకు సీట్లు ఇవ్వడం కష్టమని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో పనిచేస్తూ వస్తున్న కొందరు సీనియర్లని ఈ సారి సైడ్ చేయక తప్పదని బాబు చెబుతున్నారు. సీనియర్లు ఇంకా పార్టీకి సలహాలు ఇవ్వడానికే పరిమితం కానున్నారు. ఎప్పుడైతే నారా లోకేశ్…వరుసగా ఓడిపోతున్న నేతలకు సీటు ఇవ్వడం కష్టమే అని చెప్పడం..అలాగే యువకులకు సీట్లు ఎక్కువ కేటాయిస్తాం అని చెప్పారో…అప్పటినుంచి చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో 40 సీట్లు యువతకే అని చెబుతూ వస్తున్నారు. […]

బుగ్గనకు సుబ్బారెడ్డి టఫ్ ఫైట్?

డోన్ నియోజకవర్గం అంటే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కంచుకోట అనే సంగతి తెలిసిందే…ఇక్కడ బుగ్గనకు బలమైన ఫాలోయింగ్ ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ బుగ్గన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో 11 వేల మెజారిటీతో గెలిస్తే…2019 లో దాదాపు 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇంకా మంత్రి అయ్యాక డోన్‌లో బుగ్గనకు తిరుగులేదనే పరిస్తితి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందో అప్పటినుంచే డోన్‌లో […]