`పుష్ప‌` టీజ‌ర్‌పై చిరు రివ్యూ..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న విడుదల కాబోతుంది. అయితే నేడు బ‌న్నీ బ‌ర్త్‌డే కావ‌డంతో ఒక‌రోజు ముందే అంటే ఏప్రిల్ 7వ తేదీనే పుష్ప టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ […]

స్టేజ్‌పైనే మోనాల్‌కు ముద్దు పెట్టేసిన డ్యాన్స్ మాస్ట‌ర్..వీడియో వైర‌ల్‌!‌

మోనాల్ గ‌జ్జ‌ర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో ప‌లు చిత్రాలు చేసిన మోనాల్‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్‌. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. సినిమాలు, ఐటెం సాంగ్స్‌, టీవీ షోల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది మోనాల్‌. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మోనాల్.. స్టార్‌ మాలో వస్తున్న […]

టీనేజీ కుర్రాడు.. ఆ ప‌నుల్లో మాత్రం ఘ‌నుడు..

ఇదంతా టెక్ యుగం. పుట్టిన‌ప్ప‌టి నుంచే డిజిట‌ల్ నాలెడ్జిని నేర్చుకుంటున్నారు. వ‌య‌స్సును చూసి ఈత‌రం పిల్ల‌ల‌ను అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌త‌ర‌మే. సాంకేతిక ప‌రిజ్ఞానంలో దిట్ట‌లుగా మారుతున్నారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా అది ప‌క్క‌దారి ప‌డుతుండ‌డ‌మే ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ బాలుడి ఉదంతం. పక్కింటి బాలుడే కదా అని కాస్త చనువుగా ఉన్నందుకు ఓ వైద్య‌విద్యార్థినికి చుక్క‌లు చూపించాడు. బాధితురాలి ఫిర్యాదుతో అస‌లు విష‌యం తెలిసి పోలీసులు నివ్వెర‌పోయారు. బాధితురాలు, పోలీసుల […]

`ఏజెంట్`గా రాబోతున్న అఖిల్ అక్కినేని..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

అక్కినేని వారి అబ్బాయి అఖిల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అఖిల్` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న.. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. హిట్టే అందుకోలేక‌పోయాడు అఖిల్‌. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం […]

దేశంలో క‌రోనా వీర విజృంభ‌ణ‌..కొత్త‌గా 685 మంది మృతి!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ ల‌క్ష‌కు పైగా న‌మోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,26,789 […]

సీనియర్ హీరోయిన్ నగ్మాకు కరోనా పాజిటివ్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజు దగ్గర దగ్గర లక్ష కేసుల వరకు భారతదేశంలో కొత్త కేసులు నమోదు ఉండడంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కోవిడ్ 19 టెస్ట్ లను చేస్తూ పాజిటివ్ గా వచ్చిన వారికి చికిత్స చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని అనేక మంది ప్రముఖుల కు కరోనా పాజిటివ్ టాక్ రావడంతో పాటు మరికొంతమంది మరణించడం కూడా చూస్తూనే ఉన్నాం. […]

తెలంగాణ‌లో క‌రోనా టెర్ర‌ర్‌..2 వేల‌కు పైగా కొత్త కేసులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ […]

హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న స్టార్ డైరెక్ట‌ర్ త‌న‌యుడు?

ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంద‌రో వార‌సులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంద‌రు సూప‌ర్ స‌క్సెస్ అయ్యి.. స్టార్ హీరోలుగా ఎద‌గ‌గా, కొంద‌రు అడ్ర‌స్ లేకుండా పోయిన వారూ ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌రో వార‌సుడు తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌నున్నాడ‌ట‌. టాలీవుడ్‌లో తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్ట‌ర్‌ తేజ.. త‌న కుమారుడిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా `అలమేలుమంగ- వెంకటరమణ` సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఆ […]

క‌రోనా ఉధృతి.. బేగంబ‌జార్ మార్కెట్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24గంటల్లో హైదరాబాద్- 398, మేడ్చల్- 214, రంగారెడ్డి- 174, నిజామాబాద్-169, నిర్మల్-100, జగిత్యాల-99, కరీంనగర్-77, వరంగల్ అర్బన్- 74, సంగారెడ్డి- 65, మహబూబ్ నగర్-60, కామారెడ్డి- 58, మంచిర్యాల- 57, నల్గొండ- 54, ఖమ్మం-50 కేసులు న‌మోదు కాగా, రాష్ట్రంలో 2,055 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే సమయంలో కరోనాతో […]