పునీత్ రాజ్..చేసిన మంచి పనులు తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కొన్ని గంటల క్రితం మరణించడం జరిగింది. ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీ చలించి పోయింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మన టాలీవుడ్ నటులు కూడా తమ మనోభావాలను వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో ఇండియాలో ఒకరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను కాదండి అని కూడా తెలియజేశాడు. ఇక పునీత్ రాజ్ సైమా అవార్డ్స్ తీసుకున్న సందర్భంగా ఆరోజు అందాల […]

బాల‌య్య కోసం వెన‌క్కి త‌గ్గుతున్న నాని..అస‌హ‌నంలో ఫ్యాన్స్‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లె చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీ విడుద‌ల […]

వామ్మో..`మ‌హా స‌ముద్రం`ను అంత మంది హీరోలు రిజెక్ట్ చేశారా..?

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన చిత్ర‌మే `మ‌హా స‌ముద్రం`. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబర్ 14న విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తాప‌డింది. ఎంత మంది స్టార్లు ఉన్నప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ ఫ్లాప్ […]

ఏపీలో కొత్త‌గా 481 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 481 పాజిటివ్ […]

పునీత్ మ‌ర‌ణించినా.. ఆయ‌న క‌ళ్లు మ‌న‌ల్ని చూస్తూనే ఉంటాయి!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక‌లేర‌న్న సంగ‌తి తెలిసిందే. లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్‌వుడ్ పవర్ స్టార్‌గా ఎదిగిన పునీత్.. కేవ‌లం 46 ఏళ్ల‌కే గుండె పోటుతో హఠాన్మరణం చెంద‌డాన్ని ఎవ్వ‌రూ జీర్ణియించుకోలేక‌పోతున్నారు. నేటి ఉద‌యం జిమ్‌ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో హుఠాహుఠిన విక్రమ్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఇక అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి.. తుది శ్వాస విడిచారు. అయితే పునీత్ మ‌ర‌ణించినా.. […]

మన హీరోయిన్లు తీసుకొని రెమ్యూనరేషన్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!

తెలుగు స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ గా ఉన్నారు. రోజు రోజుకి కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉండడం అంటే చాలా కష్టం. అది కూడా తెలుగు ఇండస్ట్రీలో అంటే ఆశ మాస కాదు. అయితే తెలుగు ఇండస్ట్రీలోని కొంత మంది స్టార్ హీరోయిన్లు వారి రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నయనతార: లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏమో ఒక […]

పునీత్ రాజ్ మరణంపై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్..!

కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.ఈరోజు ఉదయం గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు, సెలబ్రిటీలు షాక్ కి గురయ్యారు. ఈ మేరకు పలువురు సెలబ్రిటీలు పునీత్ రాజ్ మృతి పై స్పందిస్తూ నివాళులర్పించారు. అయితే రాంగోపాల్ వర్మ  పునీత్ రాజ్ కుమార్   పై ఈ విధంగా స్పందించాడు. పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం అనేది ఒక విషాదం అని వర్మ తెలియజేశారు. […]

పునీత్‌ హ‌ఠాన్మ‌ర‌ణంపై సినీ ప్ర‌ముఖుల సంతాపం!

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్ (46) గుండె పోటుతో హ‌ఠాన్మ‌ర‌నం చెందారు. శుక్రవారం ఉదయం గుండెపోటు రావ‌డంతో బెంగుళూరులోని విక్రమ్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ కొద్ది సేప‌టి క్రిత‌మే తుది శ్వాస విడిచారు. ఆయన మరణించినట్టు డాక్టర్లు ధృవీకరించారు. పునీత్‌ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసం‍ద్రంలో మునిగిపోయారు. మ‌రోవైపు పునీత్ మరణ వార్త యావత్ సినీ ఇండస్ట్రీనే విషాదంలోకి నెట్టేసింది. ఈ క్ర‌మంలోనే సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా […]

ఇదెక్కడి న్యాయం అంటున్న ప్రముఖ యాంకర్ …?

విద్యార్థుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వకుండా… విద్యార్థులను స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని నటి, ప్రముఖ యాంకర్ అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అనసూయ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఇలా ఉంది. ” కేటీఆర్ సర్.. కరోనా కారణంగా లాక్ డౌన్ పాటించాం. ఆ తర్వాత అన్ లాక్ చేశారు. అప్పటినుండి దేశంలో వ్యాక్సినేషన్ […]