హీరోయిన్ పాయల్ ఘోస్ రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.. మీరా చోప్రా ఎన్టీఆర్ గురించి పిచ్చివాగుడు వాడడం అతను ఎవరు అని ప్రశ్నించడం వంటివి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రాను ఒక్కసారిగా ట్రోలింగ్ చేయడం జరిగింది. దీంతో భరించలేక ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా ట్వీట్ చేసింది పాయల్ ఘోష్. తాను ఊసరవెల్లి సినిమాలో కలిసి నటించానని ఎన్టీఆర్ చాలా గొప్పవాడు అవుతారంటూ ప్రపంచ స్థాయిలోని పేరు తెచ్చుకుంటాడని అప్పుడే తెలియజేసింది ఈమె.
ఇప్పుడు తాజాగా మళ్లీ అదే విషయాన్ని పాయల్ గుర్తుచేసుకుంది.RRR నుంచి నాటు నాటు సాంగు ఆస్కార్ అవార్డుల కోసం షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఈ సినిమా ఇండియా నుంచి సెలెక్ట్ అవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన ఈ స్టెప్పు గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడే ఎన్టీఆర్ గురించి పాయల్ వేసిన ట్వీట్లు ఎన్టీఆర్ అభిమానులను సంతోష పరుస్తుంటే రాంచరణ్ అభిమానులను కాస్త హార్ట్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది.
2020లో ఎన్టీఆర్ గురించి చెప్పాను.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోబోయే నటుడు అవుతారని కానీ అప్పుడు అంతా నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆస్కార్ బరిలో ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తోంది. ఇదంతా నాటు నాటు ఫీవర్ అంటూ ఆస్కార్ ఫీవర్ అంటూ ఇలా చెప్పుకొచ్చింది.. అయితే దీనిపై రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది ఒక ఎన్టీఆర్ కాదు ఇందులో రామ్ చరణ్ కూడా ఉన్నారు అది కూడా కనిపించడం లేదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
This is just so refreshing. Naatu fever hits Oscars as well as it becomes the first Indian song to be shortlisted for it. Overwhelmed. This is pure #Rajamouli Sir" magic.!! Congratulations #teamRRR @tarak9999
— Paayel Ghoshॐ #modi’s family ..modiji my Father 😇 (@iampayalghosh) December 23, 2022
When I was supporting @tarak9999 in 2020 and challenged everyone that very soon he’s going to be the global face… all were laughing at me….. Now see… I never go wrong #rrrfever #oscar
— Paayel Ghoshॐ #modi’s family ..modiji my Father 😇 (@iampayalghosh) December 23, 2022