కాజల్ ఇంట్లోకి మూడో వ్యక్తి.. స్వాగతం.. పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ కాజల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన సినీ ఇండస్ట్రీలో ఉండబట్టే ఇప్పటికి 16 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా తాజాగా.. తన కుటుంబంలో ఒక మరొక వ్యక్తిని పరిచయం చేస్తూ స్వాగతం పలికింది. దాని పేరు మియా అని తెలుపుతుంది. అయితే ఆమె స్వాగతం పలికింది ఒక కుక్క పిల్లకి. అయితే ఎన్నో రోజులుగా ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కుక్కపిల్లతో ఒక ఫోటో పంచుకుంది. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది.

కాజల్ సినిమా విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో ఈమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. అందులో ఉమా అనే సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

https://www.instagram.com/p/CU1-il8Melp/?utm_source=ig_web_copy_link