ఆంధ్ర ప్రదేశ్ కొత్త మంత్రి వర్గ శాఖలు ఖరారు

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులకు వారి వారి శాఖలను ఖరారు చేశారు. చంద్ర బాబు మంత్రి వర్గంలోకి కొత్తగా 11 మంది తీసుకోగా , 5గురు మంత్రులను బయటికి సాగనంపారు. అయితే ప్రస్తుతం మంత్రులకు కేటాయింపులతో ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల కేటాయింపులో కూడా కొన్ని మార్సులు కూడా జరిగాయి.

నారా లోకేశ్‌- ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి- వ్యవసాయశాఖ

ఆదినారాయణరెడ్డి- మార్కెటింగ్‌, గిడ్డింగ్ శాఖ

భూమా అఖిలప్రియ-టూరిజం శాఖ

జవహర్-ఎక్సైజ్ శాఖ

సుజయకృష్ణరంగారావు- మైనింగ్‌శాఖ

పితాని సత్యనారాయణ- కార్మికశాఖ

అచ్చెన్నాయుడు- రవాణాశాఖ

అయ్యన్నపాత్రుడు- రోడ్లు, భవనాలశాఖ

శిద్దా రాఘవరావు- అటవీ శాఖ

ప్రత్తిపాటి పుల్లారావు- పౌరసరఫరాలశాఖ

కేఈ కృష్ణమూర్తి- రెవెన్యూ శాఖ

దేవినేని ఉమ- జలవనరులశాఖ

మాణిక్యాలరావు- దేవాదాయశాఖ

నారాయణ- మునిసిపల్‌

గంటా- విద్యాశాఖ

పరిటాల సునీత- స్త్రీ శిశు సంక్షేమశాఖ

కొల్లి రవీంద్ర- న్యాయ, క్రీడాశాఖ

కళా వెంకటరావు – విద్యుత్ శాఖ

కాల్వ శ్రీనివాసులు – రూరల్ హోసింగ్, ఐర్ పి ర్

కామినేని శ్రీనివాస్ రావు – వైద్యశాఖ

యనమల రామకృష్ణుడు – ఆర్ధిక శాఖ

17358856_1623293601017558_758501181483240517_o