ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులకు వారి వారి శాఖలను ఖరారు చేశారు. చంద్ర బాబు మంత్రి వర్గంలోకి కొత్తగా 11 మంది తీసుకోగా , 5గురు మంత్రులను బయటికి సాగనంపారు. అయితే ప్రస్తుతం మంత్రులకు కేటాయింపులతో ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల కేటాయింపులో కూడా కొన్ని మార్సులు కూడా జరిగాయి.
నారా లోకేశ్- ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి- వ్యవసాయశాఖ
ఆదినారాయణరెడ్డి- మార్కెటింగ్, గిడ్డింగ్ శాఖ
భూమా అఖిలప్రియ-టూరిజం శాఖ
జవహర్-ఎక్సైజ్ శాఖ
సుజయకృష్ణరంగారావు- మైనింగ్శాఖ
పితాని సత్యనారాయణ- కార్మికశాఖ
అచ్చెన్నాయుడు- రవాణాశాఖ
అయ్యన్నపాత్రుడు- రోడ్లు, భవనాలశాఖ
శిద్దా రాఘవరావు- అటవీ శాఖ
ప్రత్తిపాటి పుల్లారావు- పౌరసరఫరాలశాఖ
కేఈ కృష్ణమూర్తి- రెవెన్యూ శాఖ
దేవినేని ఉమ- జలవనరులశాఖ
మాణిక్యాలరావు- దేవాదాయశాఖ
నారాయణ- మునిసిపల్
గంటా- విద్యాశాఖ
పరిటాల సునీత- స్త్రీ శిశు సంక్షేమశాఖ
కొల్లి రవీంద్ర- న్యాయ, క్రీడాశాఖ
కళా వెంకటరావు – విద్యుత్ శాఖ
కాల్వ శ్రీనివాసులు – రూరల్ హోసింగ్, ఐర్ పి ర్
కామినేని శ్రీనివాస్ రావు – వైద్యశాఖ
యనమల రామకృష్ణుడు – ఆర్ధిక శాఖ