ఎమ్మెల్యేలకు ఎక్కడైనా ప్రజల నుంచి నిరసన సెగలు ఎదురైతే దానికి కాస్త అర్ధం ఉంటుంది…సరే ఎమ్మెల్యేలు సరిగ్గా పనులు చేసి ఉండరు..అందుకే ప్రజలు నిరసనలు తెలియజేశారని అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతలే నిరసన తెలియజేస్తున్నారంటే ఆ ఎమ్మెల్యేల పరిస్తితి ఇంకా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రజల దగ్గర నుంచి నిరసనలు వస్తే..ఎలాగోలా కవర్ చేసుకుని మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా సొంత పార్టీ నేతల్లో అసమ్మతి ఉందంటే..అది ఎప్పటికైనా డేంజర్. సొంత […]
Tag: ysrcp
వైసీపీలో ‘బాలయ్య’ సెగలు..రిస్క్ వద్దు..!
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున ఆందోళనలు నడుస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్లుగా ఉంటున్న పేరుని తీసి..జగన్ ప్రభుత్వం వైఎస్సార్ అని పేరు పెట్టింది..దీనిపై టీడీపీ శ్రేణుఒలు భగ్గుమంటున్నాయి. అటు నందమూరి ఫ్యామిలీ కూడా పేరు మార్చడాన్ని ఖండించింది..వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పేరు మార్చడం వల్ల తెలుగు ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ ముద్రని చెరిపివేయలేరని […]
దర్శి టీడీపీ సీటు ‘వైసీపీ’ నేతకే..?
అదేంటి దర్శి టీడీపీ సీటు వైసీపీ నేతకు ఇవ్వడం ఏంటి? అసలు టీడీపీలో చాలామంది నాయకులు ఉండగా…వైసీపీ నేతకు సీటు ఎందుకు..అయినా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే నేత ఎవరు..అసలు ఆ కథ ఏంటి? అనేది ఒకసారి చూద్దాం. 2014 నుంచి దర్శిలో రాజకీయాలు గురించి మాట్లాడుకుంటే..2014లో టీడీపీ నుంచి శిద్ధా రాఘవరావు గెలిచి..బాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో ఈయనని దర్శి నుంచి కాకుండా..ఒంగోలు ఎంపీగా బరిలో దింపారు. దర్శి సీటులో..అప్పటివరకు కనిగిరి […]
సరికొత్త సర్వే: టీడీపీ-జనసేన కలిస్తే..!
ఇటీవల ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఏపీలో మాత్రం ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు నెక్స్ట్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో గెలుపోటములపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే శ్రీ ఆత్మసాక్షి సర్వే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో అన్నీ పార్టీలు విడిగా పోటీ చేస్తే టీడీపీకి 95, వైసీపీకి 75, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలింది. అయితే ఇటీవల వచ్చిన […]
ఉత్తరాంధ్ర మంత్రులకు తిరుగులేనట్లే..!
ఏపీలో అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని పలు కథనాలు, సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 50 మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, నెక్స్ట్ ఎన్నికల్లో వారికి గెలవడం కష్టమని సర్వేలు వస్తున్నాయి. అలాగే వీరిలో కొందరు మంత్రులపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. కానీ ఏ మంత్రి పరిస్తితి ఎలా ఉన్నా సరే ఉత్తరాంధ్రలోని మంత్రులకు తిరుగులేదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులకు మళ్ళీ అవకాశాలు పుష్కలంగా […]
కోలగట్ల వారసురాలు రెడీ..?
విజయనగరం అంటే అశోక్ గజపతి రాజు కంచుకోట అని అందరికీ గుర్తొస్తుంది. విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. 1978 నుంచి అశోక్ అక్కడ తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ లో సీటు రాకపోవడంతో కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేసి..కేవలం 1126 ఓట్ల తేడాతో అశోక్పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో కోలగట్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అశోక్పై ఓడిపోయారు. […]
పల్నాడు ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్..!
కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్ మొదలైందా? అంటే పల్నాడులోని ఎమ్మెల్యేలకు సీటు గురించి దిగులు బాగా పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు విషయంలో డౌట్ కూడా ఉందట. ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ తేల్చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల లిస్ట్ బాగానే ఉందట. దీంతో వారికి సీటు డౌటే అని తెలుస్తోంది..పైగా నియోజకవర్గాల్లో ఆధిపత్య […]
పవన్ లెక్కలు: వైసీపీకి 45..మరి జనసేనకు?
ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం..రాజకీయంగా ప్రత్యర్ధులపై ఫైర్ అవ్వడం..ఇదే పవన్ చేసే కార్యక్రమం. కాకపోతే ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కువ సమయం సినిమాలకు కేటాయిస్తూ..అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల జనసేన పార్టీ పెద్దగా బలపడలేదు. అలాగే పవన్..ఎప్పుడు పెద్దగా సర్వేల గురించి మాట్లాడటం చేయరు. తమకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరతారు, అలాగే వైసీపీని ఓడించాలని అడుగుతారు […]
సీఎం జగన్ అసహనం.. మంత్రి వర్గం మార్పు ఖాయం..?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మళ్లీ మంత్రి వర్గకూర్పుపై తర్జన భర్జన జరుగుతోంది. ఇటీవలే.. పీకే టీం సభ్యుడు.. మంత్రులకు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును సీఎం జగన్కు అందించినట్టు తెలిసింది. దీనిలో మంత్రులు చాలా వరకు మౌనంగా ఉన్నారని.. వారి వల్ల ప్రభుత్వానికి మైలేజీ దక్కడం లేదని.. చెప్పారు. దీంతో జగన్ కూడా ఆలోచనలో పడ్డారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టారు. అసలు ఎంత మంది మంత్రులు యాక్టివ్గా ఉంటున్నారు? ఎంత […]