ట్విస్ట్‌: న‌ంద్యాల వైసీపీలో ఫైటింగ్‌

ఏపీలోని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు థ్రిల్ల‌ర్ పాలిటిక్స్‌ను త‌ల‌పిస్తున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీలో ఉప ఎన్నిక‌ల్లో సీటు కోసం భూమా వ‌ర్గం వ‌ర్సెస్ శిల్పా వ‌ర్గాల మ‌ధ్య ఓ రేంజ్‌లో ఫైట్ న‌డిచింది. చివ‌ర‌కు చంద్ర‌బాబు సైతం వీరిలో ఎవ‌రికి టిక్కెట్టు ఇవ్వాలో తెలియ‌క నాన్చుతూ వ‌చ్చారు. తాజాగా మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేర‌డంతో ఇప్పుడు ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయ్యింది. నిన్న‌టి వ‌ర‌కు నంద్యాల టిక్కెట్టు ఎవ‌రికి ఇవ్వాలో తెలియ‌క […]