వచ్చే ఎన్నికల్లో కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ బాగా ఆలోచనలో పడిన విషయం తెలిసిందే. కొందరు సీట్లు మార్చాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. ఇదే క్రమంలో మొదట నుంచి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి చెక్ పెట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి స్థానానికి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనంకు చెక్ పెట్టినట్లు అయింది. ఇక అటు పర్చూరు స్థానానికి ఇంచార్జ్ గా […]
Tag: Yeluri Sambasivarao
అన్నదాతలకు ‘ నోవా ‘ అండ.. కృషీవలుడు ‘ ఏలూరి ‘ మరో ముందడుగు
ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఉన్న ప్రభుత్వాలు.. సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నా యి. ఇక, ప్రజలు కూడా రసాయన వ్యవసాయ ఉత్పత్తుల కంటే కూడా.. సేంద్రియ సాగు ఉత్పత్తులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేంద్రియ వ్యవసాయమే మున్ముందు ప్రధానం కానుంది. ఈ నేపథ్యంలో పరుచూరు టీడీపీ ఎమ్మెల్యే, నిత్య కృషీవలుడిగా పేరు తెచ్చుకున్న ఏలూరి సాంబశివరావు… తన నియోజకవర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా.. సేంద్రియ సాగులో తనదైన సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సేంద్రియ […]