విశాఖ క్యాపిటల్..డైవర్షన్ పాలిటిక్స్..క్లియర్ స్కెచ్!

ఉత్తరాంధ్ర మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి అదిగో త్వరలోనే రాజధాని విశాఖకు మారుతుందని, విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెబుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు సైతం అదే తరహాలో విశాఖకు రాజధాని వస్తుందని ప్రకటనలు చేస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. పైగా మొదట మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఏపీకి రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ప్రస్తుతం […]