`ఖిలాడి` స్ట్రీమింగ్ హక్కులను ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం మే 28వ తేదీన విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఏ సినిమానూ థియేట‌ర్‌లో విడుద‌ల అయ్యే […]

ఈద్ సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియో షేర్ చేసిన బాల‌య్య‌!

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో ప‌ర‌మ పవిత్రంగా జ‌రుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండ‌గ‌ను చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెష‌ల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం […]

ప్రభుదేవాపై శ్రీ‌రెడ్డి టార్గెట్..నాశ‌నం చేశాడంటూ షాకింగ్ కామెంట్స్‌!

సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంట‌గా ప్రభుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం రాధే. ఈ చిత్రాన్ని ఈద్ పండ‌గ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ జీ 5లో విడుద‌ల చేశారు. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. రొటిన్ మాస్ మసాలా రివేంజ్ స్టోరీని సల్మాన్ ఖాన్‌తో ప్రభుదేవా తెరకెక్కించాడని నెటిజన్స్ తమదైన రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంపై సంచలన తార శ్రీ రెడ్డి కూడా రివ్యూలో […]

అభిమానుల‌కు ఊర‌ట‌నిచ్చిన ఎన్టీఆర్‌..త్వ‌ర‌లోనే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్ల‌డించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని.. నేను బాగానే ఉన్నాన‌ని ఎన్టీఆర్ తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ, ఎన్టీఆర్ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఎన్టీఆర్.. ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు సోష‌ల్ మీడియా ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త‌న ఆరోగ్యంపై కూడా స్పందించి.. ఫ్యాన్స్‌కు కాస్త […]

ద‌ర్శ‌కుల‌ను ఇర‌కాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్‌!?

రీల్ లైఫ్‌లో విల‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం సూప‌ర్ హీరో అనిపించుకున్నాడు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో ఎంద‌రో వలస కార్మికులకు అండ‌గా నిలిచిన సోనూ.. సెకెండ్ వేవ్‌లో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ క‌రోనా బాధితుల‌ను ఆదుకుంటున్నారు. హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం..ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తూ దేశ ప్ర‌జ‌ల పాలిట దేవుడయ్యాడు. ఈ క్ర‌మంలోనే సోనూ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అయితే […]

మ‌రోసారి నాగార్జున‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న అనుష్క‌?!

టాలీవుడ్ సూపర్ హిట్ జోడీల్లో నాగార్జున, అనుష్క శెట్టి జోడి ఒక‌టి. వీరిద్ద‌రి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాల సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. నాగ్‌-అనుష్క జోడి అంటే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబ‌రుస్తారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్నార‌ట‌. ఇటీవ‌లె వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నాగ్‌.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ డిటెక్టివ్‌గా కనబడనున్నాడట. ఇక ఇప్ప‌టికే […]

అరుదైన గుర్తింపు ద‌క్కించుకున్న సూర్య సినిమా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లేడి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర కాంబోలో తెర‌కెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా!( త‌మిళంలో సూరారై పోట్రు). ఇటీవ‌లె ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు ద‌క్కింది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. ఈ […]

`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొద‌టి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా.. రెండో భాగం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. […]

మృత్యువును ఆపేసే `టాబ్లెట్`తో వ‌స్తున్న వ‌ర్మ‌!

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వ‌ర్మ‌.. ఇప్పుడు కేవ‌లం కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో.. ఇటీవ‌లె స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను స్థాపించి డీ-కంపెనీ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోన్న మరో సినిమా టాబ్లెట్. తాజాగా వ‌ర్మ టాబ్లెట్ ఫస్ట్ […]