తెలుగు దేశం పార్టీని తమ భుజ స్కందాలపై మోసి.. ఈ స్థాయికి చేర్చిన సీనియర్ల శకం ఇక ముగిసినట్టే అనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా వీరికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీలో యువ నాయకత్వం పెరగబోతోందనే సంకేతాలు.. మంత్రి వర్గ విస్తరణ ద్వారా స్పష్టం చేశారు చంద్రబాబు! అంతేగాక 2019 ఎన్నికల సమయానికి అంతా చినబాబు లోకేష్ సారథ్యంలోకే వెళ్లవచ్చనేది కూడా స్పష్టమవుతున్న తరుణంలో.. ఇక సీనియర్లకు ఉద్వాసన తప్పదనే […]