కోనసీమలో వైసీపీ గ్రాఫ్ డౌన్..ఆ రెండు కలిస్తే కష్టమే.!

గత ఎన్నికల్లో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది..అందుకే స్వీప్ చేసేసింది..మరి ఈ సారి అదే పరిస్తితి ఉంటుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది..అటు టి‌డి‌పి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో కలిస్తే వైసీపీకి రిస్క్ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే టి‌డి‌పి-జనసేన గాని కలిస్తే కొన్ని కొత్త […]

 పీలేరు నల్లారికే..ఆధిక్యం వచ్చిందా?

యువగళం పేరుతో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలోని దాదాపు అన్నీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. తాజాగా ఆయన పాదయాత్ర పీలేరులో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ టి‌డి‌పి నుంచి పోటీ చేసే అభ్యర్ధులని డిక్లేర్ చేసేస్తున్నారు. ఇప్పటికే కాళహస్తిలో బొజ్జల సుధీర్ […]

ప్రత్తిపాడులో కొత్త ఇంచార్జ్..రాజాని రీప్లేస్ చేస్తారా?

ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ వరుపుల రాజా..హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న రాజా..ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారం చేసి అలసటకు గురైన రాజాకు సడన్ గా గుండెపోటు రావడంతో..హాస్పిటల్ కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక రాజా మృతితో ప్రత్తిపాడులో టి‌డి‌పికి కొత్త నాయకుడు అవసరం పడింది. అసలు రాజా ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉంటూ అక్కడ పార్టీని బలోపేతం […]

కడప టీడీపీలో పోటీ..ఆ సీట్ల కోసం పట్టు!

వైసీపీ కంచుకోట…జగన్ సొంత గడ్డ కడపపై టీడీపీ ఈ సారి గట్టిగానే ఫోకస్ చేసింది. గత కొన్ని ఎన్నికల నుంచి ఉమ్మడి కడప జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. 2009 ఎన్నికల్లో ఒక్క సీటు, 2014లో ఒక్క సీటు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మారుతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. వరుసగా ఓడిపోవడంతో టీడీపీపై సానుభూతి […]

దర్శి జనసేనకేనా..టీడీపీ నేతతో క్లారిటీ!

టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఆ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే టి‌డి‌పి-జనసేన పొత్తు దిశగానే ముందుకెళుతున్నాయి. కాకపోతే అధికార వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతుంది. ఏదోక విధంగా రెచ్చగొట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చూస్తుంది. ఇటీవల జగన్ సైతం.దమ్ముంటే టి‌డి‌పి-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ […]

వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?

విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు.  దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు […]

టీడీపీ మాజీ మంత్రిని వెంటాడుతోన్న వైసీపీ.. ఇంత టార్గెట్ ఎందుకు..!

టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌పై అదే క‌సి.. అదే రాజ‌కీయం.. !! ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం నారాయ‌ణ‌పై అదే దూకుడుగా ముందుకు సాగుతోంది. రాజ‌ధాని అమ‌రావ‌తిలో భూముల విష యంపై ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన సీఐడీ పోలీసులు.. ఆయ‌న‌ను విచారించారు. అయితే.. ఇటీవ‌ల దీనిపై స్పందించిన హైకోర్టు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. విచారించాల‌ని అంత‌కుమించి దూకుడుగా ముందుకు వెళ్లొద్ద‌ని కూడా సూచించింది. […]

జనసేనలోకి వంగవీటి..పాత కథే..కొత్తగా!

ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు..వంగంవీటి రంగా..కాపు సామాజికవర్గం కోసం పోరాడిన రంగా తనయుడుగా వంగవీటి రాధా రాజకీయాల్లో ఉంటూనే..కాపు వర్గానికి అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈయన రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న ఈయన చుట్టూ మాత్రం రాజకీయం నడుస్తూనే ఉంది. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టి‌డి‌పిలో చేరిన రాధా..ఎన్నికల్లో పోటీ చేయకుండా టి‌డి‌పికి మద్ధతుగా నిలిచారు. ఎన్నికల తర్వాత టి‌డి‌పి అధికారం కోల్పోవడంతో..రాధా కాస్త రాజకీయాలకు దూరం అయ్యారు. కాపు […]

పవన్‌కు రోజా సపోర్ట్..టీడీపీ అంత పనిచేస్తుందా?

ఎప్పుడైతే టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం మొదలైందో అప్పటినుంచే వైసీపీ..పొత్తుని ఎలాగైనా దెబ్బతీయాలనే విధంగా రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దాదాపు 50 సీట్లలో ఓట్లు చీలిక వైసీపీకి కలిసొచ్చింది. కానీ ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లలో […]