బాబుకు వాస్తు పిచ్చి.. పార్టీ ఆఫీస్‌కి వెళ్ల‌డం మానేశారు!

ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రూ దూరం చేసుకోరు. క‌నీసం నెల‌కోసారైనా వాళ్ల‌ను ప‌ల‌క‌రించి, ప‌రిస్థితిపై వాక‌బు చేస్తారు. కానీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్టుగా ఉంటున్నార‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌ల్లో టీడీపీని రెండుగా విభ‌జించారు. ఎక్క‌డిక‌క్క‌డ బ‌లోపేతం చేసుకుంటూ.. టీడీపీని జాతీయ పార్టీగా కూడా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు […]

ఏపీ కేబినెట్ మ‌ళ్లీ మారుతోందా..!

`సీఎం చంద్ర‌బాబుతో స‌మానంగా మంత్రులు ప‌రిగెత్త‌లేక‌పోతున్నారు. వారికి కేటాయించిన శాఖ‌ల‌పై ఇంకా ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నారు`- ఈ మాట మూడేళ్లుగా ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉంది. కొత్త ర‌క్తాన్ని ఎక్కించేందుకు ప్ర‌యత్నించి.. ఆ ముద్ర‌ను చెరిపేయాల‌ని భావించారు. ఇదే ఎన్నిక‌ల టీంగా భావించారు. కానీ మంత్రులెవ‌రూ ఆయ‌న ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఏం చేయాలా అని తీవ్రంగా మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ముఖ్యంగా మ‌రోసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. […]

ప‌శ్చిమ గోదావ‌రిలో ఓడే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవ‌రు..

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితేనే చాలు టీడీపీకి కంచుకోట అన్న థాట్ ప్ర‌తి ఒక్క ఓట‌ర్‌కు వ‌స్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌న ఆధిప‌త్యం చూపించింది. ఇక్క‌డ సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు, 2 ఎంపీ సీట్లు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అలాంటి కంచుకోట‌లో ఇప్పుడు పార్టీకి చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎదురీత త‌ప్ప‌డం […]

బాబుకు యాంటీగా మాజీ మంత్రి హెల్ఫ్‌…వేటు త‌ప్ప‌దా

రాష్ట్రంలో టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఎవ‌రైనా మాట్లాడినా ప‌రిస్థితులు తీవ్రంగా ఉంటున్నాయి. అంతేకాదు, పార్టీకి, త‌న‌కు మ‌చ్చ తెచ్చేవారిని బాబు అస్స‌లు క్ష‌మించ‌డం లేదు. ఎంత‌టి వారైనా వేటుకు సిద్ధం అంటూ చ‌ర్య‌లు కూడా ప్రారంభించేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఆ కోవ‌లోవే. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ టికెట్‌ను ఎంతో మంది కోరుకుంటున్నా.. ఏరికోరి వాకాటి నారాయ‌ణ‌రెడ్డికి కేటాయించారు బాబు. అయితే, ఇంత‌లోనే ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు […]

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్ పెత్త‌నం

విజ‌య‌వాడ పార్లెమంట‌రీ స్థానం.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న స్థానం. అందునా ప్ర‌స్తుతం రాజ‌ధాని ప్రాంతం ఈ నియ‌జక‌వ‌ర్గంలో క‌లిసి ఉండడంతో మ‌రింత ప్రాధాన్యం పెరిగింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నేత కేశినేని నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈయ‌న హ‌యాంలోనే బెంజిస‌ర్కిల్ వ‌ద్ద ప్లైవోర్‌కు పూజ‌లు కూడా జ‌రిగాయి. ఇక‌, దుర్గ గుడి వ‌ద్ద ఫ్లైవోవ‌ర్ నిర్మాణం వేగంగా సాగుతోంది. నాని ఎంపీ అయ్యాక‌, ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని వ‌చ్చిన పుణ్య‌మో, ఆయ‌న క‌ష్ట‌ప‌డిన […]

ప్లాన్ మార్చిన మామా, అల్లుడు

ఏపీలోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని ప్రాంతం ఏర్పాటు కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇక్క‌డ రాజకీయం స‌రికొత్త‌గా పుంత‌లు తొక్క‌నుంది. కీల‌క‌మైన రాజధాని ప్రాంతంలో గెలిచేందుకు అన్ని పార్టీల‌కు మ‌హామ‌హులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌ధాని ప్రాంతంలో సీటు ద‌క్కించుకునేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే […]

మాట త‌ప్పిన బాల‌య్య‌

ఇటీవల కాలంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ‌.. విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అటు సినిమాలు ఇటు రాజ‌కీయాల‌ను బ్యాలెన్స్ చేస్తున్న ఆయ‌న‌కు.. ఇప్పుడు కొంత గ‌డ్డు కాలం ఎదుర‌వుతోంది. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన హంద్రీనీవా ప్రాజెక్టు విష‌యంలో మరోసారి ఆయ‌న‌ పేరు వినిపిస్తోంది. దీనిని రెండేళ్ల‌లో పూర్తిచేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చాడు బాల‌య్య! కానీ ఈ మాట‌లు నిజ‌మ‌య్యేలా మాత్రం క‌నిపించ‌డం లేదు. తొలినాళ్ల‌లో పూర్తి శ్ర‌ద్ధ వ‌హించిన బాల‌కృష్ణ‌.. ఇప్పుడు ప‌నుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు […]

నంద్యాల రాజ‌కీయం ట్విస్టులే ట్విస్టులు

ఉప ఎన్నిక‌ల వేళ క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం రోజు రోజుకు ఎటు మ‌లుపులు తిరుగుతుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టంగా మారుతోంది. ఇక నంద్యాల రాజ‌కీయం బాగా హీటెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక్క‌డ టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌గా ఇప్పుడు అదే బాట‌లో మ‌రో కీల‌క వ్య‌క్తి ప‌య‌నిస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. దివంగ‌త నేత భూమా నాగిరెడ్డికి నంద్యాల‌లో కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైసీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని… […]

శిల్పా చ‌క్ర‌పాణిని టీడీపీ వ‌దిలించుకోనుందా?

క‌ర్నూలు జిల్లా టీడీపీ పొలిటిక‌ల్ గేమ్ పీక్ స్టేజ్‌కి చేరింది. నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల నిర్ణ‌యం సెగ‌లు పొగ‌లు క‌క్కిస్తున్న విష‌యం తెలిసిందే. హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన భూమా నాగిరెడ్డి సీటును ఆయ‌న సోద‌రుని కుమారుడు బ్ర‌హ్మానంద రెడ్డికి క‌ట్ట‌బెట్టి.. ఎప్ప‌టి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న శిల్పా మోహ‌న్‌రెడ్డిని ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఆయ‌న అలిగి.. జ‌గ‌న్ పంచ‌కు చేరిపోయిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు శిల్పా ఫ్యామిలీ నుంచి […]