కోడెల శివప్రసాద్ చనిపోయిన దగ్గర నుంచి సత్తెనపల్లి సీటు విషయంలో చంద్రబాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదనే సంగతి తెలిసిందే. 2009 వరకు నరసారావుపేట అసెంబ్లీలో సత్తా చాటిన కోడెల…2014లో పొత్తులో భాగంగా పేట సీటు..బీజేపీకి వెళ్ళడంతో కోడెల…సత్తెనపల్లి సీటు లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో అక్కడ గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో కోడెల…అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పలు కారణాల వల్ల కోడెల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కోడెల […]
Tag: TDP
బాబు ఎఫెక్ట్: రేవంత్కు రిస్క్?
తెలంగాణ రాజకీయాల నుంచి చంద్రబాబు ఎప్పుడో వైదొలగిన విషయం తెలిసిందే..2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేయడం మానేశారు. అలాగే ఏపీలో కూడా ఓటమి పాలై..ప్రతిపక్షానికి పరిమితం కావడంతో..పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టి…బాబు పనిచేస్తున్నారు. అసలు తెలంగాణ జోలికి వెళ్ళడం లేదు. అయితే బాబు తెలంగాణ జోలికి వెళ్లకపోయినా సరే…ఏదొక సమయంలో తెలంగాణ రాజకీయాల్లో బాబు పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు […]
బీజేపీతో బాబు..జగన్ సేఫ్?
ఎట్టకేలకు చంద్రబాబు…బీజేపీకి దగ్గరయ్యే మార్గం సుగమమైంది..ఇంతకాలం బీజేపీకి చేరువ కావాలని బాబు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా ఉన్నాయి. తాజాగా ఆజాదీకా అమృత్ ఉత్సవాల్లో పాల్గొన్న బాబుకు…మోదీ, అమిత్ షాలతో పలువురు కేంద్ర మంత్రులని కలుసుకునే అవకాశం వచ్చింది. 2019 ఎన్నికల తర్వాత బాబు…మోదీని కలవడం ఇప్పుడే. అయితే కేంద్రం సపోర్ట్ ఉంటే…నెక్స్ట్ ఎన్నికల్లో తమకు బెనిఫిట్ అవుతుందని బాబు భావిస్తున్నారు…సపోర్ట్ లేకపోతే ఏమవుతుందో గత ఎన్నికలు నిరూపించాయి. అందుకే అప్పటినుంచి కేంద్రం సపోర్ట్ కోసం బాబు […]
మోదీతో బాబు…సెట్ అయినట్లేనా?
2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు..బీజేపీకి దగ్గరవ్వాలనే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకు బాబు ఒక ధోరణిలో ముందుకెళ్లగా…ఎన్నికల తర్వాత మరొక వర్షన్..అసలు ఎన్నికల ముందు చంద్రబాబు…కేంద్రంలోని మోదీ సర్కార్ పై ఏ స్థాయిలో పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి కేంద్రం సాయం అందించడం లేదని చెప్పి…బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి..ప్రత్యేక హోదాపై పోరాటం చేశారు. అలాగే మోదీ, అమిత్ షాలపై తీవ్ర విమర్శలు చేశారు. […]
సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?
నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో […]
జగన్కు యాంటీగా అనుకూల మీడియా…!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయనే సంగతి తెలిసిందే..ఎవరికి వారికి మీడియా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి సెపరేట్ గా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటి పని ఒకటే..ఎవరికి వారికి భజన చేయడం..ప్రత్యర్ధులని నెగిటివ్ చేయడం..ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా పని వచ్చి…చంద్రబాబుని పైకి లేపడం…జగన్ ని నెగిటివ్ చేయడం..ఇక వైసీపీ అనుకూల మీడియా వచ్చి..జగన్ ని పైకి లేపడం…బాబుపై విమర్శలు చేయడం. […]
సోము 2.O: బాబుపై ప్రేమ!
సోము వీర్రాజు..ఏపీ బీజేపీ అధ్యక్షుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…పేరుకు బీజేపీ అధ్యక్షుడు అయినా సరే ఈయన పూర్తిగా జగన్ కు అనుకూలంగా నడిచే నాయకుడు అనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు..సోముపై ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటాయి…సోము..జగన్ మనిషి అని విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శలకు తగ్గట్టుగానే సోము రాజకీయం ఉండేది…ఆయన ఎప్పుడు చంద్రబాబుపైనే విమర్శలు చేస్తారు తప్ప..జగన్ పై పెద్దగా విమర్శలు చేయరు. పైగా జగన్ అధికారంలోకి వచ్చాక కూడా సోము..బాబుపైనే విమర్శలు […]
నిమ్మల బలం పెంచుతున్న ‘ఫ్యాన్స్’..!
వైసీపీ అధికారంలో ఉండటం వల్ల…ఆ పార్టీకి చెందిన నేతలు గాని, ఎమ్మెల్యేలు గాని అధికార బలం వల్ల స్ట్రాంగ్ గా కనిపించవచ్చు..కానీ అధికారంలో లేకపోయినా సరే బలమైన నాయకులు టీడీపీలో కూడా ఉన్నారు. అలా టీడీపీలో ఉన్న బలమైన నేతల్లో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ ఎక్కువ ఉన్న నిమ్మల…గత రెండు ఎన్నికల్లో వరుసగా పాలకొల్లులో గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిని సైతం […]
శ్రీకృష్ణకు మళ్ళీ తిరుగులేదా?
25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకోస్తానని జగన్…గత ఎన్నికల ముందు చెప్పిన విషయం తెలిసిందే…అయితే జగన్ మాట నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. కానీ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో…మనం ఇంకా ఏమి చేయలేమని జగన్ ముందే చేతులెత్తేశారు. అయితే జగన్ చేతులెత్తేసిన ఎంపీలు ఏదొక విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతారని? ప్రజలు అనుకున్నారు..కానీ వైసీపీ ఎంపీలు…పెద్దగా రాష్ట్రం కోసం పార్లమెంట్ లో పోరాడిన […]