ఇండియా కెప్టెన్ గా శిఖర్ ..?

టీమ్ ఇండియా వ‌రుస ట్రిప్పులకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా త్వ‌ర‌లో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటన షెడ్యూల్ ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ప్లాన్ చేసింది. అయితే ఈ టీమ్‌లో శిఖర్‌ ధావన్ కెప్టెన్‌గా యువ బృందం ఆడ‌నుంది. ఈ విషయాన్ని సోనీస్పోర్ట్స్ ఛాన‌ల్ అధికారికంగా ట్విటర్ ద్వారా స్ప‌ష్టం చేసింది. ఇక ఇందులో విడుదల చేసిన షెడ్యూల్ చూస్తే… వ‌చ్చే జులై 13, 16, […]