సచిన్ ను కలిసిన సూర్య…అసలు రీజన్ తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు, స్టార్ క్రికెటర్స్ మధ్య మంచి అనుబంధం పెరుగుతూ వస్తుంది. గతంలో కూడా ఈ రిలేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది మరింత పెరిగింది. గతంలో బాలీవుడ్ హీరోలకు ఇండియన్ క్రికెటర్స్ కు మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ తర్వాత సౌత్ సినిమా నుంచి మన సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ అలాంటి స్టార్ హీరోలతో క్రికెటర్లకు మంచి అనుబంధం పెరుగుతో వచ్చింది. ఈ తరుణంలోని ఇప్పటి తరం యంగ్ హీరోలు కూడా […]

ఇంట్రెస్టింగ్- ఇప్పటి వరకు మన స్టార్ క్రికెటర్స్ నటించిన సినిమాలు ఏమిటో తెలుసా..!

ఇంతవరకు సినీ హీరోయిన్స్ క్రికెటర్స్ ప్రేమలో పడటం చూశాం. అయితే కానీ గత కొంతకాలంగా క్రికెటర్స్ తమ ప్రొఫెషన్ వదిలేసి సినిమాలలో నటించడం మొదలుపెట్టారు.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, ధోని, అజారుద్దీన్, మిథాలీ రాజ్ వంటి లెజెండ్రీ క్రికెటర్స్ బయోపిక్ లు తెరకెక్కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. శ్రీకాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి భారత్ క్రికెటర్స్ కొందరు సౌత్ సినిమాలలో కనిపించారు.. ఆ స్టార్ క్రికెటర్లు కనిపించిన సినిమాలు ఏమిటో […]

మిషన్‌ ఆక్సిజన్‌’ కు సచిన్‌ భారీ ఆర్థిక సాయం..!?

కరోనా వైరస్ బారిన పడ్డ వారికీ సాయంగా మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థకు టీం ఇండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్ కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఇబ్బంది పడుతున్న రోగులకు సాయాన్ని అందించేందుకుగాను మిషన్‌ ఆక్సిజన్‌ అనే సంస్థకు తన వంతు సాయంగా కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని సచిన్‌ ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. 250 మందికి పైగా యువకులతో మిషన్‌ ఆక్సిజన్‌ సంస్థ […]

బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్‌..!

కరోనా బారిన పడ్డ క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ముందస్తూ జాగ్రత్త కింద వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరనున్నట్లు సచిన్ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశాడు. మార్చి 27న సచిన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిన దగ్గర నుండి తాను ఐసొలేషన్‌లో ఉన్నారు. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ […]

మళ్ళీ టీం ఇండియా ని నడపనున్న పంచ పాండవులు!

ఒకనాటి టీమ్మేట్స్.. స్నేహితులు.. పాంచ్ పటాకా లాంటి ఆ స్టార్స్ టీమిండియాను మరోసారి ముందుండి నడిపించడానికి రెడీ అయ్యారు. 20వ శతాబ్దంలో పుట్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియన్ క్రికెట్ కు జోష్ ఇచ్చిన మేటి క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, సౌరభ్ గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, లక్ష్మణ్. ఈ ఐదుగురు సుమారు దశాబ్దన్నర కాలం పాటు ఇండియన్ క్రికెట్ ను ఒక్కటిగా నడిపించారు. తాజాగా ఇండియన్ క్రికెట్ కు చీఫ్ కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడంతో […]