జగన్ బాటలో కేసీఆర్… సక్సెస్ అవుతారా….!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ… 2009లోనే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన జగన్… ఆ తర్వాత వైసీపీ స్థాపించారు. 2012 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న జగన్… 2019లో బంపర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి సీటు దక్కించుకున్నారు. తొలి నుంచి తనదైన శైలిలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు జగన్. […]

అల్లు అర్జున్ పై కేసు నమోదు..కారణం ఇదే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా అల్లు అర్జున్ పై తెలంగాణ ఆర్టీసీ షాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ ర్యాపిడో సంస్థ కోసం ఇటీవలే ఒక ప్రకటనలో నటించాడు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులో మామూలు దోసెలా ఎక్కి నల్లని. కురూమా వేసి, కైమా కొట్టి, మసాలా దోసె వేసి దింపుతారని, ఎందుకు వచ్చిన పేరంటం అండి, ర్యాపిడో బుక్ చేసుకోండి దోసె తీసినంత […]