ఆ నీచుడిని 24 గంటల్లో ఉరి తీయాలి.. మంచు మనోజ్ డిమాండ్‌!

హైదరాబాద్ లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు గురైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతుండ‌గా.. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు ప‌రారీలో ఉన్నాడు. ప్ర‌స్తుతం పోలీసులు అత‌డి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఈ రోజు ఉద‌యం క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు, టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్.. బాధితురాలి కుటుంబ సభ్యులను స్వ‌యంగా వెళ్లి ప‌రామర్శించారు. అనంత‌రం మ‌నోజ్ మీడియాలో […]