2019లో సీఎం సీటు కోసం ప‌వ‌న్ ప్లాన్స్ ఇవే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2019లో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైపోయింది! ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించేశాడు కూడా. అంతేకాదు, తాను ఎక్క‌డి నుంచి పోటీ చేసేదీ కూడా చెప్పేశాడు. ఇక‌, ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, పార్టీని సంస్థాగ‌తంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవ‌డం వంటివి కొత్త‌గా ఏర్పాటైన పార్టీ అధినేత‌లు చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు. కానీ, వీటికి విరుద్ధంగా ప‌వ‌న్ ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే, పార్టీని ఏమ‌న్నా గాలికి వ‌ద‌లిసేడా? అంటే […]

ప‌ళ‌నిస్వామికి చెక్ పెట్టేందుకు ప‌న్నీర్ కొత్త వ్యూహం

త‌మిళ‌నాడు పాలిటిక్స్‌లో గ‌త ప‌క్షం రోజులుగా ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న ఉత్కంఠ‌కు తాజాగా తెర‌ప‌డినా శ‌నివారం వ‌ర‌కు ఇంకా ఇది కొన‌సాగ‌నుంది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ళ‌నిస్వామి శ‌నివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ముందు నుంచి తానే సీఎం అవుతాన‌ని ధీమాగా ఉన్న ప‌న్నీరుకు షాక్ ఇస్తూ ప‌ళ‌నిస్వామి గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకుని సీఎం అయ్యారు. దీంతో సీఎం పీఠంపై ఆశ‌ల‌తో ఉన్న ప‌న్నీరు రూటు మార్చారు. నేరుగా అమ్మ సమాధి […]

త‌మిళ‌నాడు కొత్త సీఎం గురించి షాకింగ్ సీక్రెట్స్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంకు అవ‌కాశం ఇస్తారా ? లేదా అన్నాడీఎంకే శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత శ‌శిక‌ళ స్థానంలో ఎంపికైన ప‌ళ‌నిస్వామిని ఆహ్వానిస్తారా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకేకు 89 […]

త‌మిళ‌నాట‌.. మ‌రో పొలిటిక‌ల్ వార్‌! దీప వ‌ర్సెస్ దీప‌క్‌

సుప్రీం తీర్పుతో త‌మిళ‌నాడు రాజ‌కీయం కొత్త మ‌లుపు తిరిగింది! ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం సీటు కోసం ఆరాట ప‌డ్డ శ‌శిక‌ళ ఇప్పుడు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో సీఎం సీటులో ఎవ‌రు కూర్చుంటారు? ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుందా? శ‌శి త‌దుప‌రి వ్యూహం ఏమిటి? అంద‌రి ఆలోచ‌న‌లూ ఇవే. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు అంత‌గా ప‌రిచ‌యం లేని ఇద్ద‌రు తెర‌మీద‌కి వ‌చ్చారు. తామే దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు అస‌లు సిస‌లు వార‌సుల‌మ‌ని […]

2019 ప‌వ‌న్ పోటీ చేసి నియోజ‌క‌వ‌ర్గం అదేనా?

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం ఖాయ‌మై పోయిన నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వ‌స్తుంది? అస‌లు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాల‌కు కొద‌వ‌లేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని ద‌శాబ్దాల పాటు వెండి తెర‌పై తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి సైతం త‌న సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప‌వ‌న్‌పై అంద‌రి దృష్టీ […]

ప‌న్నీర్ వ‌ర్గంపై వేటుకు శ‌శిక‌ళ వ్యూహం

త‌మిళ రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి! అన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ, జ‌య న‌మ్మిన‌బంటు, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వానికి మ‌ధ్య పోరు తీవ్ర‌మవుతోంది. రోజులు గ‌డిచే కొద్దీ పన్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో శ‌శి శిబిరంలో అల‌జ‌డి రేగింది. అయితే ప‌న్నీర్ వ‌ర్గానికి అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌కాశం ఇస్తే ఏమిట‌న్న విష‌యంపై శ‌శిక‌ళ మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఒక‌వేళ త‌న వ‌ర్గ ఎమ్మెల్యేలు.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే వారిపై వేటు వేసేందుకు శ‌శిక‌ళ‌ సిద్ధ‌మ‌వుతున్నారు. […]

జ‌గ‌న్ రియాక్ష‌న్‌తో షాక్‌లో రోజా..!

వైకాపా మ‌హిళా విభాగంలో కీల‌క రోల్ పోషిస్తున్న న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకి ఆ పార్టీ బాస్ నుంచి స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదా? రోజా విష‌యంలో జ‌గ‌న్ ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావ‌డం కాలేదా? రెండు రోజుల కింద‌ట జ‌రిగిన పోలీస్ వ‌ర్సెస్ రోజా ఎపిసోడ్‌లో జ‌గ‌న్‌.. రోజాకి ఝ‌ల‌క్ ఇచ్చారా? ఈ నేప‌థ్యంలో ఇక త‌న జ‌బ‌ర్ద‌స్త్‌కి ఫుల్ స్టాప్ పెట్టి సాఫ్ట్ కార్న‌ర్ ఎంచుకోవాల‌ని రోజా డిసైడ్ అయ్యారా? అంటే ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. […]

ఆ అంశాల్లో వాస్తు మ‌రిచిపోయారా బాబు

`అమరావ‌తికి వాస్తు బాగుంది. ఏ ప‌ని చేప‌ట్టినా విజ‌యమే` ఇది ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏ కార్యక్ర‌మానికి వెళ్లినా.. ప‌దేప‌దే ఈ విష‌యాన్నిఅట్ట‌హాసంగా చెబుతుంటారు. ప్రతి కార్య‌క్ర‌మానికి అమరావ‌తి అంశాన్ని లింక్ చేసి చెప్పేస్తుంటారు. త‌న అనుభ‌వాన్ని అంతా రంగ‌రించి అమరావ‌తికి ప్ర‌త్యేక‌మైన బ్రాండింగ్ చేప‌ట్టే ప‌నిలో ప‌డ్డారు. అయితే ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. మిగిలిన అంశాల్లో చంద్ర‌బాబు `అమ‌రావ‌తి` సెంటిమెంట్ మాత్రం వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌ని వినిపిస్తోంది. `ఏపీకి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేయ‌డం శుభ‌సూచ‌కం`.. […]

టీడీపీకి షాక్‌: ఆ కీల‌క నేత పార్టీ వీడ‌తాడా..!

క‌ర్నూలు జిల్లా టీడీపీలో రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారింది. ముఖ్యంగా ఆళ్ల‌గడ్డ. నంధ్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల‌ప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటినుంచి జిల్లాలో రాజ‌కీయాలు హీటెక్కాయి. వీరి రాకతో శిల్పా వ‌ర్గం, ఆళ్లగ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే శిల్పా వ‌ర్గం పార్టీ మారే అలోచ‌న‌తో ఉంటే.. ఇప్పుడు గంగుల వ‌ర్గం కూడా దాదాపు పార్టీ మార‌డం ఖాయ‌మైపోయింది. ఇక రేపో మాపో అన్న‌ట్లు […]