పెడనలో తమ్ముళ్ళ పోరు..దెబ్బవేసేలా ఉన్నారు.!

ఏపీలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టి‌డి‌పి ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్‌ల మధ్య సీటు కోసం పోటీ నెలకొంది. వాస్తవానికి పెడన టి‌డి‌పి సీటు మొదట నుంచి కాగిత ఫ్యామిలీదే. గతంలో దివంగత కాగిత వెంకట్రావు పోటీ చేసేవారు..గత ఎన్నికల్లో […]

పెడన సీటు కాగితకే..అదొక్కటే రిస్క్!

వరుసపెట్టి నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో చంద్రబాబు వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు 120 పైనే నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన డేటాని తన వద్ద ఉంచుకుని..ఇంచార్జ్‌లకు పలు సూచనలు చేయడం, క్లాస్ పీకడం లాంటివి చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, బాదుడేబాదుడు నిర్వహణ, ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవడం, పార్టీ సభ్యత్వాలు, కార్యకర్తలని కలుపుని వెళ్ళడం..ఇలా పలు అంశాలపై సర్వే చేసి..ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్నీ బాగానే చేస్తున్న వారికి దాదాపు సీటు […]

కాగిత వైపు యువత..జోగికి రిస్క్..?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా నడుస్తోంది. గత ఎన్నికల్లో అంటే వైసీపీ పూర్తిగా పైచేయి సాధించింది గాని..ఇప్పుడు ఆ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి. వైసీపీ లీడ్ నిదానంగా తగ్గిస్తూ టీడీపీ బలపడుతూ వస్తుంది. ఇదే క్రమంలో పెడన నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీపై జోగి రమేశ్ దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి […]

విజయం కావాలంటున్న ‘వారసుడు’!

సీనియర్ లేదు…జూనియర్ లేదు…గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు…టీడీపీలో ఉన్న నేతలంతా ఓటమి పాలైన విషయం తెలిసిందే…జగన్ వేవ్ తట్టుకుని 23 మందే గెలిచారు…మిగిలిన అన్నీ స్థానాల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగి…చాలామంది వారసులు సైతం ఓటమి పాలైన విషయం తెలిసిందే…ఒక్క వారసుడు కూడా విజయం సాధించలేదనే చెప్పాలి. అలా ఓటమి పాలైన వారసులు ఈ సారి ఎలాగైనా విజయం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవకపోతే తమ […]