బాబుతో పవన్ తర్వాత రజినీ..పోలిటికల్ ఎజెండా ఉందా?

ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుప్పంలో బాబు పర్యటనాకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, జీవో నెం1 తీసుకురావడం..దీనిపై ఉమ్మడిగా పోరాడటానికి బాబు-పవన్ సిద్ధమయ్యారు. ఇక వారిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్లారని, ఎంతమంది కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని వైసీపీ […]

లోకేష్ సీఎం..పవన్ డీల్..నాదెండ్ల కీ రోల్?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబుని పలు ఆంక్షలతో ప్రజల్లో తిరగనివ్వలేదు. ఇక త్వరలో లోకేష్ పాదయాత్ర ఉంది..ఇటు పవన్ బస్సు యాత్ర ఉంది. ఈ క్రమంలో బాబు-పవన్ భేటీ అయ్యారు. అయితే బాబు-పవన్ భేటీ కావడంపై అధికార వైసీపీ మంత్రులు తీవ్ర […]

బాబు-పవన్ కలిసే..జగన్‌కే ప్లస్ అంటా?

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఆ మధ్య విశాఖలో పవన్‌ కల్యాణ్‌ని జనవాణి కార్యక్రమం చేయనివ్వకుండా పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టి..పవన్‌ని విశాఖ నుంచి పంపించినప్పుడు..చంద్రబాబు..పవన్‌ని కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం జీవో 1 తెచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని, కుప్పంలో అడుగడున బాబుకు ఆంక్షలు పెట్టారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ జరిగింది. అలాగే కార్యకర్తలపై పలు కేసు పెట్టారు. […]

కాపు ఉద్యమం..పవన్‌కు ప్లస్..జగన్‌కు రివర్స్..!

టీడీపీ ప్రభుత్వం హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో రాజకీయ కోణం ఉందనే విమర్శలు వచ్చాయి..జగన్‌కు లబ్ది చేకూర్చి..చంద్రబాబుకు డ్యామేజ్ చేయడమే ముద్రగడ లక్ష్యమని టీడీపీ విమర్శలు చేసింది. అయితే కాపు రిజర్వేషన్ల కోసం చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.  కానీ అక్కడ బ్రేక్ పడింది. ఇదే సమయంలో కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇక చంద్రబాబు […]

బాలయ్య-పవన్ ‘పోలిటికల్’ షో..వైసీపీ రెస్పాన్స్..!

ఏపీ రాజకీయాల్లో ఊహించని కాంబినేషన్లు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. చంద్రబాబు-పవన్ దాదాపు పొత్తుకు రెడీ అయిపోయినట్లే.ఈ రెండు పార్టీల పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్ ఉంటుందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయంపై వైసీపీకి కూడా అవగాహన ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి వైసీపీకి మేలు కలిగింది. దీంతో […]

సత్తెనపల్లిలో మారిన లెక్క..అంబటికి పవన్ చెక్..!

వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్.. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేసినా, బీజేపీతో పొత్తు వల్ల పవన్..వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు..కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని గద్దె దించడం కుదురుతుంది. అయితే ఆ దిశగానే పవన్ ఇప్పుడు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన వల్ల ఓట్లు చీలిపోవడం వల్లే వైసీపీ గెలిచిందని పవన్..తాజాగా సత్తెనపల్లి కౌలు రైతుల సభలో […]

వ్యతిరేక ఓటుపైనే పవన్..బీజేపీ సర్దుకుంటుందా?

మళ్ళీ అదే మాట..వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరతామని పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ గా చెబుతున్నారు. తాజాగా చనిపోయిన కౌలు రైతులకు సత్తెనపల్లి వేదికగా ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అటు అంబటి రాంబాబుని సైతం టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఓడిస్తామని పవన్ చెప్పుకొచ్చారు.  వైపీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. దీనికే కట్టుబడి ఉన్నానని, వైసీపీ […]

 ‘ఫ్యాన్స్’ ఓట్ల కోసం పవన్ ఎత్తులు..!

పవన్ రోడ్డుపైకి వస్తే చాలు భారీగా యువత వస్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ జనం కిక్కిరిసి పోతారు. ఆయన ఒక్క పిలుపు ఇస్తే రోడ్లపైకి వచ్చేస్తారు. అంటే పవన్‌కు అంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఫాలోయింగ్ ఉంది గాని..ఓట్లు మాత్రం రావట్లేదనే అసంతృప్తి పవన్‌కు ఎక్కువ ఉంది. తన వెనుక తిరిగేవారే తనకు ఓట్లు వేయట్లేదు. ఆ విషయంపై పలుమార్లు పవన్ సైతం ప్రస్తావించారు. సభలు పెడితే వేలాది మంది వస్తారని కానీ ఓట్లు మాత్రం […]

వారాహిని వదలని వైసీపీ..మరీ వింతగా ఉన్నారే!

ఎవరైకైనా తాము చేసే తప్పులు కనబడవు గాని…ఎదుటవారిని తప్పుబట్టడం బాగా తెలుస్తోంది. ఈ ఫార్ములాని అధికార వైసీపీ బాగా ఫాలో అవుతుంది. అధికారంలోకి రాగానే..ప్రభుత్వ బిల్డింగులకు వైసీపీ రంగులు వేయడం, సుప్రీం కోర్టులో మొట్టికాయలు తిని మళ్ళీ రంగులు తీయడం..ఇంకా ఎక్కడపడితే అక్కడ వైసీపీ రంగులు వేసుకురావడం, ఆఖరికి భూమి పట్టాలపైన జగన్ ఫోటోలని పెట్టడం..ఇలా ఒకటి ఏంటి తమదనే ముద్ర ఉండటానికి రకరకాల పనులు వైసీపీ చేసింది. అలాంటిది వైసీపీ నేతలు ఇప్పుడు బస్సు యాత్ర […]