బాబుని దాటుతున్న పవన్..జగన్‌ని వదలడం లేదు..!

ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నార్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా..జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అక్రమాలు జరిగాయంటూ విమర్శల దాడి చేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గాని, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో గాని టీడీపీ కంటే బెటర్ గా పవన్ ముందుకెళుతున్నారు. తాజాగా జగనన్న లే కాలనీల్లో అకారమలు జరిగాయని, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి, ఇళ్ల నిర్మాణాల వరకు వైసీపీ […]

మోదీ-పవన్ భేటీ..పోలిటికల్ ట్విస్ట్ స్టార్ట్…!

మొత్తానికి ప్రధాని మోదీతో చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ..మొదట రోడ్ షో ద్వారా చోళ సూట్‌కు చేరుకుని, అక్కడ రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యి, పార్టీ పరిస్తితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పవన్‌తో వన్ టూ వన్ భేటీ అయ్యారు. ఈ భేటీపై రాష్ట్ర మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. ఈ భేటీలో ఏం చర్చకు వస్తుంది..పొత్తుల గురించి మాట్లాడతారా, జగన్‌పై పోరుకు […]

మోదీతో పవన్..జగన్ స్కెచ్ రివర్స్..!

ప్రధాని మోదీ రెండురోజుల పాటు ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే..విశాఖలో పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించనున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ…మోదీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే బీజేపీ కంటే ఎక్కువగా వైసీపీ హడావిడి కనిపిస్తోంది. మోదీ పర్యటనని విజయవంతం చేయడమే కాకుండా..ఆంధ్రా యూనివర్సిటీలో జరిగే సభని భారీ సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోదీ సభకు పెద్ద ఎత్తున జనాలని తరలించే పనిలో వైసీపీ ఉంది. అంటే […]

శ్రీదేవి డ్రామా కంపెనీ పై ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులు.. కారణం..?

తెలుగు బుల్లితెరపై కొన్నిసార్లు సిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ఆర్టిస్టులు సైతం ఎక్కువగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ చాలా సందడి చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. అయితే ఇలాంటివి టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. కానీ ఏమీ రాకుండా డాన్స్, పాటలు పాడడం లాంటివి మాత్రం చేస్తే పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు బిగ్ బాస్ భాను శ్రీ కూడా ఎదుర్కొంది వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ […]

అంబటి-కొట్టు-పేర్ని..పవన్ దెబ్బతప్పదా.!

ఏపీ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్ధి నాయకులని తిట్టాలంటే వారి వర్గానికి చెందిన నేతలతోనే తిట్టించడం పరిపాటి అయిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. టీడీపీ అధినేత చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎక్కువ మీడియాలో ఉంటారు. అటు పవన్‌ని తిట్టాలంటే అదే కాపు వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ లాంటి వారు ముందుంటారు. ఇలా ఏ వర్గం వారిని..ఆ వర్గం నేతలని తిట్టిస్తుంటారు. […]

వైసీపీ ముక్త ఏపీ..పవన్‌తో సాధ్యమేనా?

వైసీపీని ఎలాగైనా నెక్స్ట్ అధికారానికి దూరం చేసి తాము గద్దెనెక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఏ మాత్రం జగన్‌కు ఛాన్స్ ఇవ్వకూడదని, తాను సీఎం పీఠం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అలా కష్టపడటం వల్ల కాస్త టీడీపీ పికప్ అయింది కానీ..వైసీపీకి చెక్ పెట్టే స్థాయిలో పార్టీ బలపడలేదు. అది మాత్రం క్లియర్‌గా అర్ధమవుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. తాజాగా విశాఖలో […]

అమర్నాథ్..అనకాపల్లిలో రిస్క్ పెంచుకుంటున్నారా?

రాజకీయాల్లో విమర్శలు ఇప్పుడు వ్యక్తిగతంగా మారిపోయాయి..ఒకప్పుడు పాలసీ ప్రకారమే రాజకీయ పార్టీలు విమర్శించుకునేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరిగిపోతున్నాయి. ఎంత అవుననుకున్న, కాదు అనుకున్న ఈ వ్యక్తిగత దూషణల దాడి మొదలుపెట్టింది అధికార వైసీపీ నేతలే. అధికారంలో ఉండటంతో..తాము ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, ఏం తిట్టిన ప్రతిపక్షాలు ఏం చేయలేవనే కోణంలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఇక వైసీపీకి కౌంటరుగా టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కాకపోతే […]

అచ్చెన్న-పవన్ ఒకేసారి..వైసీపీకి రివర్స్.!

గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ఎప్పుడైతే అమరావతి రైతులు..రాజధానిగా అమరావతిని ఉంచాలని చెప్పి అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి..ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. మరి జగన్ ఏమన్నా క్లాస్ ఇచ్చారో..లేక నాయకులే రంగంలోకి దిగారో తెలియదు గాని. అసలు అమరావతిగా రాజధాని ఉంచాలని చెప్పి ఉత్తరాంధ్రలో ఉన్న దేవుడుకు ఎలా మొక్కుకుంటారని చెప్పి ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. విశాఖకు రాగానే అమరావతి పాదయాత్రని ఖచ్చితంగా […]

తూర్పులో జనసేనతో భారీ మార్పులు..!

రాష్ట్రంలో జనసేన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు గాని…కోస్తాలోని కొన్ని జిల్లాల్లో జనసేన ప్రభావం ఉంటుందని మొదట నుంచి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ జనసేన ప్రభావం ఉంటుందని గత ఎన్నికల్లో రుజువైంది. ఈ జిల్లాల్లో జనసేన భారీగా ఓట్లు చీల్చింది. దీని వల్ల టీడీపీకి భారీగా నష్టం, వైసీపీకి భారీగా లాభం చేకూరింది. ఈ సారి ఎన్నికల్లో కూడా జనసేన గాని విడిగా […]