మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్.. హీరోలు ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు మల్టీ స్టార‌ర్ సినిమాలు చాలా తక్కువ వచ్చినా.. మంచి సక్సెస్ అందుకున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ జనరేషన్ మల్టీ స్టార‌ర్ ట్రెండ్‌ మొదలైంది. వెంకటేష్, మ‌హేష్ బాబు ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా ఆడియన్స్‌లో రేంజ్ స‌క్స‌స్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం […]