ప్రధాని మోడీ మరియు వైస్ జగన్ భేటీ తో నవ్యంద్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కినాయి .మోడీ భేటీలో ప్రత్యేక హోదా ,రైతుల గిట్టుబాటు ధర,భూసేకరణ ,చంద్రబాబు అవినీతి మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన మాట్లాడానని వైస్ జగన్ చెప్పుతుంటే, టీడీపీ మంత్రులు మరియు నాయకులు లేదు వైస్ జగన్ పైన ఉన్న కేసులు ,మని లాండరింగ్ ఛార్జ్ షీట్లు కేసు లో కూడా జగన్ ని A1 ముద్దయి గా ED చేర్చితే తనను ఎక్కడ […]
Tag: Modi
వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!
చాలాకాలం నుండి ప్రధాని అపాయింట్మెంట్ దొరకక లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్మెంట్తో జగన్ తో సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకటం మోడీ జగన్ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ […]
రాష్ట్రపతి ఎంపికలో వాజ్పేయ్ మార్క్ వ్యూహం
బీజేపీలో ప్రధాని మోదీ నిర్ణయానికి తిరుగుండదనే విషయం తెలిసిందే!! ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పే ప్రయత్నం కూడా చేయరు! పార్టీలో కాబట్టి ఇలా మేనేజ్ చేసేస్తున్నారు. మరి మిత్రపక్షాలు కూడా ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉంటారన్న అభిప్రాయం లేదు! కానీ వాళ్లు కూడా తనమాటే వినేలా, తన మాటకు ఎదురు చెప్పకుండా ఉండేలా.. తన నిర్ణయమే ఫైనల్ అయ్యేలా పావులు కదుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎంపికలో నాడు వాజ్పాయ్ అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు మోదీ! ప్రస్తుతం […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
కేజ్రీవాల్తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్
పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయకుల మధ్యే అభిప్రాయభేదాలు.. నేతలపై కేసులు.. వెరసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయన సీఎం పీఠానికి ఎసరు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హవా దేశంలో నడుస్తున్న రోజుల్లో.. దానిని తట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్కడమంటే మామూలు విషయం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెలవడమంటే దేశం మొత్తం నివ్వెరపోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ […]
మోదీ నిర్ణయానికి చంద్రబాబు సై.. లోకేష్ నై
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్.. రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో తడబడుతూ వ్యాఖ్యలు చేసి తండ్రికి తలనొప్పులు తీసుకొచ్చిన ఆయన.. మరోసారి చంద్రబాబుకు పెద్ద ఝలక్ ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలికగా కొట్టిపారేశారు. అసలు ఏకకాలంలో అన్నిరాష్ట్రాలకూ ఎన్నికలు నిర్వహించడం జరిగే పనికాదని కొట్టిపారేశారు!! […]
ఓపీఎస్కు మద్దతు వెనుక బీజేపీ వ్యూహమిదేనా
తమిళనాడు రాజకీయాల్లో కలగజేసుకోబోమని ప్రకటిస్తూనే.. రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఏర్పడ్డ అనిశ్చితికి కారణం కాదని చెబుతూనే.. గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. రెండు వర్గాలుగా చీలిపోయిన ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలను మళ్లీ ఒక్కటిగా కలవడం వెనుక కేంద్రం జోక్యం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అలాగే పన్నీర్ సెల్వాన్ని తిరిగి సీఎం పీఠంపై నిలిపేందుకు కూడా మంతనాలు జరుపుతోంది. దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందనే చర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. తమిళనాడులో […]
బీజేపీకి ప్లస్.. కేసీఆర్కు మైనస్
ప్రత్యర్థులను తన వ్యూహాలతో చిత్తు చేయగల తెలంగాణ సీఎం కేసీఆర్.. తాను తీసుకున్న గోతులో తానే పడబోతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టబోయి.. తానే ఇరుక్కబోతున్నారా అని విశ్లేషకులు సందేహపడుతున్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ అంశం.. కేసీఆర్కు లాభం చేకూర్చబోయి.. నష్టం కలిగిస్తుందా అనే ఆందోళన మొదలైంది. బీజేపీని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయ్యే అవకాశాలున్నాయనే అనుమానాలు అందరిలోనూ రేకెత్తుతున్నాయి. 2014లోగానీ,మొన్నటి యూపీ ఎన్నికల్లో గానీ బీజేపీ అధికారంలోకి […]
అద్వానీకి దెబ్బా..? కుట్రా…?
రాష్ట్రపతి పదవి రేసులో ఉన్న బీజేపీ కురువృద్ధుడు ఎల్కే.అద్వానీకి ఇది నిజంగా షాక్ లాంటిదే. వివాదస్పద కట్టడం బాబ్రీమసీదు కూల్చివేత కేసులో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో అద్వానీతో పాటు మురళీమనోహర్ జోషీ, ఉమాభారతితో సహా మొత్తం 16 మందిని కుట్రదారులుగా సుప్రీంకోర్టు నిర్దారించింది. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి లక్నో ట్రయిల్ కోర్టును కేసు […]