ఇటీవల కాలంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్న ఆయనకు.. ఇప్పుడు కొంత గడ్డు కాలం ఎదురవుతోంది. ఆయన సొంత నియోజకవర్గంలోని కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో మరోసారి ఆయన పేరు వినిపిస్తోంది. దీనిని రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాడు బాలయ్య! కానీ ఈ మాటలు నిజమయ్యేలా మాత్రం కనిపించడం లేదు. తొలినాళ్లలో పూర్తి శ్రద్ధ వహించిన బాలకృష్ణ.. ఇప్పుడు పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు […]
Tag: MLA
చేతులు కలిసినా…మనస్సులు కలవని ఎంపీ -ఎమ్మెల్యే
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు ఓ ప్రాధాన్యత ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంటోన్న ఈ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ప్రధాన పార్టీల నాయకుల మధ్య చేతులు కలిసినా…మనస్సులు మాత్రం కలవడం లేదు. అధికార టీడీపీ విషయానికే వస్తే ఇక్కడ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత వర్గాలు ఉన్నాయి. ఈ రెండు వర్గాలకు అస్సలు పొసగడం లేదు. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డం అనే […]
ఏపీ ఓటు కన్నా తెలంగాణ ఓటు వాల్యూ తగ్గిందే
తెలంగాణ అధికార పక్షాన్ని ఓ సమస్య ఇరకాటంలోకి నెట్టింది! ఇది ఏపీతో వచ్చిన సమస్యకాకపోయినా.. ఏపీ వల్లే వచ్చిందని నేతలు దిగులు పడుతున్నారు!! రాష్ట్ర విభజన కారణంగా తాము నష్టపోయామని ఇప్పుడు అనుకుంటున్నారట. అయితే, అదేదో.. ఆస్తుల పంపకాలు, ఆర్థిక విషయాల్లో కాదులెండి. ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. దీనికితోడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తిని పోటీ లేకుండా నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పుడు అన్ని పార్టీలూ రాష్ట్ర […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వివాహేతర సంబంధం ఆరోపణలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గత నాలుగైదు రోజులుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు గోల్డ్స్టోన్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయన కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి సైతం ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో సీఎం కేసీఆర్ కేకేపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యేపై […]
వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కావలెను..?
ఏపీలో 2019 ఎన్నికల్లో విజయమే టార్గెట్గా ముందుకు వెళుతోన్న విపక్ష వైసీపీ పరిస్థితి మూడు అడుగులు ముందుకు…ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాలు ఫాలో అవుతోన్న జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల వరకు కాన్సంట్రేషన్ చేస్తోన్నా లోక్సభ నియోజకవర్గాలను లైట్ తీసుకుంటున్నట్టే కనపడుతోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి, అరకు ఎంపీ కొత్తపల్లి […]
టీఆరెస్ ఎమ్మెల్యేల టెన్షన్ మొత్తం దాని గురించేనట
తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు ఎవ్వరికి అంతుపట్టవు. ఆయన నిర్ణయాలు ప్రతిపక్ష పార్టీలకే కాదు సొంత పార్టీ వాళ్లకే తెలియవు. అది కేసీఆర్ స్టైల్. తాజాగా కేబినెట్ విస్తరణలో ఆయన ఏం చేస్తారో ? ఎవ్వరికి అంతుపట్టకపోవడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఓ రేంజ్లో బీపీ పెరిగిపోతోంది. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటిపోయింది. మరో 21 నెలల్లో 2019 సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే […]
వైసీపీ సిట్టింగులలో 16 మందికి టిక్కెట్లు లేవా
ఏపీలో 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే వైఎస్.జగన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేయాలని చెప్పిన ప్రశాంత్ ప్రస్తుతం వైసీపీకి ఉన్న ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వారిలో కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదని కూడా జగన్కు ప్రాధమిక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ ప్రాధమిక నివేదికలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేయాలని జగన్కు చెప్పినట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. తిరుపతి […]
టీఆర్ఎస్లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీలు
రాజకీయ పార్టీ అన్నాక ప్రజాప్రతినిధులు నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఎత్తులు పై ఎత్తులు కామన్. అధికార పార్టీ అయితే అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి ఇవి కాస్త ఎక్కువే ఉంటాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో ఇప్పుడు ఇలాంటి ఆధిపత్య పోరే నడుస్తోంది. మంత్రులు వర్సెస్ ఎంపీల మధ్య జరుగుతోన్న ఈ కోల్డ్వార్ మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీల మధ్య జరుగుతోంది. పాలమూరు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాపై ఆధిపత్యం చెలాయిస్తుండడం […]
కూకట్పల్లిలో కృష్ణారావుకు అందుకే షాకిచ్చారా?!
కూకట్పల్లి ఎమ్మెల్యే.. మాధవరం కృష్ణారావు కు నియోజకవర్గంలో మంచి పేరుంది. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన ప్రజల మనిషిగా పేరు పడ్డారు. అయితే, కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల ఆయన టీఆర్ ఎస్లో కి జంప్ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలో కృష్ణారావు మార్కులు తగ్గిపోయాయి. వాస్తవానికి ఆయనకు ప్రజల్లో మంచి మార్కలు ఉండగా.. కేసీఆర్ సర్వేలో మాత్రం ఎందుకు మార్కలు తగ్గాయి? […]