జామ పండు ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న […]

రక్తం ధారాళంగా పోతుంటే.. ఈ ఆకు రసం పిండితే చాలు..?

ఏదైనా గాయాలు తగిలినప్పుడు రక్తం ఎక్కువగా కారుతుంటే అప్పుడు పత్రబీజం ఆకులు ముద్దగా చేసి గాయం పైన వేసి కట్టుకడితే రక్తస్రావం వెంటనే ఆగుతుందట అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పత్ర బీజం ఆకులను కొన్నిటిని తీసుకుని మెత్తగా నూరి, ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి బాగా దంచాలి. వెంటనే గాయాల నుండి రక్తస్రావం ఆగుతుంది. ఒకవేళ రక్తస్రావం ఎక్కువగా ఉంటే రెండు మూడు గంటలకొకసారి మారుస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా రక్తస్రావం ఆగి […]

ఎస్బీఐ బ్యాంకు ప‌నిగంటల్లో మార్పులు

ఇండియాలోనే అనిపెద్ద బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క‌స్ట‌మ‌ర్ల‌కు అల‌ర్ట్ వ‌చ్చింది. ఎందుకంటే ఇక‌పై ఎస్‌బీఐ ప‌ని చేసే టైమింగ్స్ మారాయండి. కొవిడ్ కారణంగా ఇప్పుడున్న బ్యాంకు పనివేళల్లో ఇబ్బందులు ఉన్నాయని కొత్త‌గా టైమింగ్స్ ఛేంజ్ చేశారు. కాబ‌ట్టి బ్యాంక్‌కు వెళ్లాలని అనుకునే వారు కొత్త టైమింగ్స్ ముందుగానే తెలుసుకోవడం చాలా బెట‌ర్‌. ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పీకే గుప్తా కొత్త టైమింగ్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు ఉదయం 7 […]