రెండు తెలుగు రాష్ట్రాలు…ఇద్దరు సీఎంలు… వారికి ఇద్దరు పుత్రరత్నాలు… రాజకీయంగా, ముఖ్యమంత్రులుగా పాలనలో తమదైన ముద్రవేస్తూ, ఇప్పటికిప్పుడు ఢోకాలేని ప్రభుత్వాలను నడుపుతూ దూసుకు వెళుతున్న ఇద్దరు చంద్రులూ, తమ వారసులకు… ఫుల్ లెంగ్త్ లో ట్రైనింగ్ ఇస్తూ…. దూసుకుపోతున్నారు. ఇటు కేసీఆర్ అయితే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుంటే…. ఇటు చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చక్క దిద్దే పని అప్పగించారు. మీ కుమారుడుని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిచయం చేస్తారా? అంటూ ఇటీవల […]
Tag: KCR
జిల్లా లొల్లి: కెసియార్కి తలనొప్పి
తెలంగాణలో జిల్లాల లొల్లి తీవ్ర రూపం దాల్చుతోంది. ఎక్కడంటే అక్కడ ఆందోళనలతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. జనగామ జిల్లా డిమాండ్ వరంగల్ జిల్లాలో ఉధృతమవుతుండగా, గద్వాలను జిల్లా చేయాలనే డిమాండ్తో మహబూబ్నగర్ జిల్లాలో పోరాటం తారాస్థాయికి చేరింది. రహదారి దిగ్బంధనాలు, అధికారుల్ని అడ్డుకోవడం, పోలీసులతో ఆందోళనకారులు తగాదా పడుతుండడం వంటి ఆందోళనలతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఇంకో వైపున హైకోర్టు విభజన కోసం పోరాటం కూడా జరుగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు […]
కెసిఆర్ మంత్రివర్గంలోకి డికె అరుణ!
అధికార టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయడంలో విజయం సాదించిన గులాబీ దళం ఇపుడు తన దృష్టిని పాలమూర్ జిల్లా వైపు మళ్లించింది. పార్టీ యువ నేతలు కెటిఆర్, హరీశ్రావులు పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ ఆపరేషన్కు మంత్రి హరీశ్రావు సారథ్యం వహిస్తే పాలమూర్ ఆపరేషన్కు యువనేత సిఎం తనయుడు కెటిఆర్ సారథ్యం వహిస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగిన కెటిఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ […]
ఇద్దరు చంద్రులకీ ఇష్టంలేదేమో!
అత్యంత కీలకమైన సమస్య ఏమీ కాదుగానీ హైకోర్టు విభజన అంశానికి సెంటిమెంట్ రంగు అంటుకుంటోంది. ఇది ప్రజల దృష్టికోణంలో చూసినప్పుడు ఏమాత్రం ఈ వివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. అవసరమైతే విభజన చట్టాన్ని సవరించి అయినా హైకోర్టు విభజన కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో కీలక భూమిక కేంద్ర ప్రభుత్వానిదే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్, చంద్రబాబు ఒక్కతాటిపైకి వస్తే తప్ప కేంద్రం ఈ విషయంలో ముందడుగు […]
హామీలే తప్ప అమలు ఏదీ?
విశ్వనగరం వైపు వడివిడి అడుగులేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో భారీ పథకాలకు టీఆర్ఎస్ సర్కార్ రూపకల్పన చేసింది. ఇందులో బాగంగా గత ఏడాది ఆర్దిక సంవత్సరం సర్కారు హామీలు పోను జీహెచ్ఎంసీ కి 1200 కోట్లు రూపాయలు ఆస్తి పన్ను రూపంలో ఆధాయం సమకూరింది. అయితే ఈ నిధులను ప్రభుత్వం బల్దియాకు కాకుడా సర్కారు పథకాలకు మళ్లించింది. దీంతో ఒక్క సారిగా జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఏర్పడింది. దానిక తోడు ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో […]
అక్కడా కేసీర్ యే ముందున్నాడు
తెలంగాణ న్యాయవాదులు, జడ్జీలు, న్యాయాధికారులు చేస్తున్న ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ఒక అడుగు ముందుండగా, విపక్షాలు కాసింత వెనుకబడిపోయాయి. ఉమ్మడి హైకోర్టును విభజించాలని న్యాయవాదులు గత కొన్నాళ్లూగా ఆందోళనలు చేస్తున్నారు. హైకోర్టు విభజించకుండానే, జడ్జీలను, న్యాయాధికారుల కేటాయింపుల వల్ల స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని దశలవారీగా వారు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో […]
మల్లన్న దెబ్బ కి అల్లాడుతున్న కేసీఆర్…
మల్లన్నసాగర్… ఈ పేరింటేనే ఇపుడు టీఆర్ఎస్ సర్కార్కు గొంతపట్టేస్తోంది. జీవో 123 ప్రకరాం మంచినీళ్ల ప్రాయంగా భూములు సేకరిస్తున్న ప్రభుత్వానికి ‘ 2013 భూసేకరణచట్టం’ ఎక్కిళ్లు తెప్పిస్తోంది. ఇక ముందు సేకరించబోయే భూములతోపాటు.. ఇప్పటిదాకా సేకరించిన భూములకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్చీమీద కూర్చున్నది మొదలు… తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొలిషాక్ మల్లన్నసాగర్ రూపంలో తగిలింది. తాము అనుకున్నదే చేస్తామని మొండిపట్టుదలకు పోయిన సర్కారు హైకోర్టులో మెత్తబడింది. నిర్వాసితుల కోరిన విధంగా […]
కేసీర్ లోని ఉద్యమనేత నిద్రలేస్తున్నాడా!
ఎవరితోనైనా పెట్టుకోవాలంటే వారి వెనుక ఎవరున్నారో చూసి పెట్టుకోవాలి అనే నానుడి మనం వినే ఉంటాం. కేంద్రం పోయి పోయి కొరివితో తల గోక్కోవడానికి సిద్దపడుతోంది. అసలేదైనా చిన్న అంశం దొరికితేనే అవతలివాళ్ళని కబడ్డీ ఆడుకునే రకం కేసీర్ ది. కావాలంటే ఈ విషయం రోశయ్యనడగండి చెప్తారు. హైద్రాబాద్ స్పెషల్ జోన్ అన్న అంశాన్ని పట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ఒక ఊపు ఊపేసారు ఆయన. ఒకటేమిటి తెలంగాణకి ఏ చిన్న విషయంలో అయినా అన్యాయం జరుగుతోందనిపిస్తే […]
ఆ 12 మందితో కేసీర్ కి తలనొప్పే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పేరుకు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా మొత్తం 18 మంది వున్నారు. ఇందులో నలుగురైదురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. క్యాబినేట్లోని 18 మంది మంత్రుల్లో 12 మంది మంత్రుల తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్న వారు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు […]