తెలుగు టాప్ హీరో సినిమాపై క‌ర‌ణ్‌జోహార్ క‌న్ను

చాలా ల‌క్కీగా బాహుబ‌లి ప్రాజెక్టులోకి ఎంట‌ర్ అయ్యాడు ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌జోహార్‌. ఈ సినిమాకు బాలీవుడ్‌లో హైప్ తీసుకువ‌చ్చేందుకు ఈ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, నిర్మాత‌లే క‌ర‌ణ్‌ను అప్రోచ్ అయ్యారు. వాస్త‌వానికి బాహుబ‌లి 1 సినిమాను ముందుగా బాలీవుడ్‌లో రిలీజ్ చేసేముందు చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఆ సినిమా అక్క‌డ ఏకంగా రూ.150 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టడం, ఆ త‌ర్వాత బాహుబ‌లి 2కు దేశ‌వ్యాప్తంగా వ‌చ్చిన క్రేజ్‌తో క‌ర‌ణ్‌కు దిమ్మ‌తిరిగిపోయింది. బాహుబ‌లి 2 అక్క‌డ […]