ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు మారేలా లేరు. ఎప్పటికప్పుడు కుమ్ములాటలతో పార్టీని ఇంకా డేంజర్ జోన్లోనే ఉంచుతున్నారు. మామూలుగా కళ్యాణదుర్గం టిడిపి కంచుకోట. కానీ గత ఎన్నికల్లో ఓటమి పాలైంది.. వైసీపీ తరుపున ఉషశ్రీచరణ్ గెలిచారు..ప్రస్తుతం ఆమె మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న సరే అక్కడ అభివృద్ధి తక్కువ..అక్కడ ఆమెకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో టిడిపికి బలపడటానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ దిశగా టిడిపి వెళ్ళడం […]