బీజేపీకి కాకినాడ రిజ‌ల్టే…ఏపీలోను వ‌స్తుందా..!

మేం సొంతంగా ఎదుగుతాం. మాకూ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ ప‌థ‌కాలు మాకు పెద్ద ప్ల‌స్‌. ముఖ్యంగా నోట్ల ర‌ద్దు, అవినీతికి వ్య‌తిరేక పోరాటం వంటివి మాకు ప్ర‌ధాన బ‌లాలు. ఏపీలో బాబు పంచ‌న ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మోచేతి నీరు తాగాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. ఇక‌, ప‌వ‌న్ నీడ అస్స‌లే అవ‌స‌రం లేదు. 2019 నాటికి మేం బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదుగుతాం. మాద‌గ్గ‌ర‌కే ఇత‌ర పార్టీలు రావాలి. అని నిన్న మొన్న‌టి వ‌ర‌కు […]

కాకినాడ‌లో టీడీపీకి షాక్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి మాంచి జోష్‌లో ఉన్న టీడీపీ కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోను అదే జోరును కంటిన్యూ చేస్తూ కార్పొరేష‌న్‌ను కైవ‌సం చేసుకుంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన కౌంటింగ్‌లో టీడీపీ+బీజేపీ కూట‌మి మెజార్టీ డివిజ‌న్లు కైవ‌సం చేసుకుని కార్పొరేష‌న్ గెలుచుకుంది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది. పుష్కర కాలం తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఇక్క‌డ టీడీపీకి అనుకూలంగా వార్ […]

కాకినాడ పోరు డిఫ‌రెంట్‌

కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ఏడు గంట‌ల నుంచే జ‌నాలు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో ఇళ్ల నుంచి త‌ర‌లి వ‌చ్చి మ‌రీ ఓట్లు వేసేందుకు బారులు తీరుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. దీని ఫ‌లితమే ఇప్పుడు అంద‌రికీ చ‌ర్చ‌గా మారింది. దీని ఫ‌లితం సెప్టెంబ‌రు 1న వెలువ‌డ‌నుంది. దీంతో సెప్టెంబ‌రు 1 అటు బాబుకు క‌లిసి వ‌స్తుందా? జ‌గ‌న్‌కు క‌లిసివ‌స్తుందా? […]

ల‌గ‌డ‌పాటి జోస్యం నిజ‌మైంది.. కాకినాడ కూడా సైకిల్‌దేన‌ట‌! 

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా గుర్తింపు పొందిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌.. నంద్యాల ఉప పోరుపై చెప్పిన జోస్యం అక్ష‌రాలా నిజ‌మైంది. అత్యంత ట‌ఫ్‌గా సాగిన ఈ ఉప ఎన్నిక‌పై అందరూ ఏవేవో.. క‌థ‌నాలు , జోస్యాలు చెప్పుకొచ్చారు. అదేస‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి కూడా త‌న స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. ఇక్క‌డ ఎంత ట‌ఫ్ పోరు సాగినా..భారీ సంఖ్య‌లో జ‌నాలు క్యూక‌ట్టి ఓట్లేసినా.. కూడా వార్ వ‌న్ సైడ్ అయిపోతుంద‌ని, టీడీపీ గెలిచి తీరుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. […]

కాకినాడపై ముద్రగడ ప్రభావం ఎంత? 

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌లోని 48 వార్డుల‌కు ఈ నెల 29న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత జరుగుతున్న ఈ ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా త‌మ‌ది అభివృద్ధి అజెండా అని ప‌దే ప‌దే చెబుతున్న టీడీపీ , సీఎం చంద్ర‌బాబు, లేదు రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని గ‌ర్జిస్తున్న వైసీపీ, దాని అధినేత జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. మ‌రోప‌క్క‌, ఇదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, మాజీ […]

కాకినాడ‌లో టీడీపీకి క‌ష్టాలు

ఏపీలో నెల రోజులుగా జ‌నాల కాన్‌సంట్రేష‌న్ అంతా నంద్యాల ఉప ఎన్నిక‌మీదే ఉంది. నంద్యాల‌లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ ప్ర‌చారం సాగినా పోలింగ్ ముగిశాక అధికార‌ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉన్న‌ట్టు స‌ర్వేలు చెపుతున్నాయి. ఇక నంద్యాల ఫ‌లితం తేల‌డం ఒక్క‌టే మిగిలి ఉంది. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లా కేంద్ర‌మైన కాకినాడ కార్పొరేష‌న్‌కు జ‌రుగుతోన్న ఎన్నిక‌ల‌పైనే ఉంది. ఏపీలో ఈ మూడేళ్ల‌లో జ‌రుగుతోన్న మేజ‌ర్ […]

కాకినాడ‌లో టీడీపీ దెబ్బ‌తో బీజేపీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డుతోందా..

చంద్ర‌బాబు పార్టీ టీడీపీ.. తాజాగా త‌న మిత్ర‌ప‌క్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డిన బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తమ‌కు పెద్ద పీట వేస్తుంద‌ని, మిత్రం ప‌క్షం కాబ‌ట్టి టీడీపీ త‌మ‌ను నెత్తిన పెట్టుకుంటుంద‌ని భావించిన బీజేపీకి ఒక్క‌సారిగా షాక్ త‌గిలింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో దాదాపు ఏడేళ్ల త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. ఇక్క‌డి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాల‌కు ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో […]

టీడీపీకి కాకినాడ టెన్ష‌న్ స్టార్ట్‌

నంద్యాల ఉప ఎన్నిక‌లతోనే ఒకప‌క్క టెన్ష‌న్ ప‌డుతున్న టీడీపీకి.. మ‌రో ప‌క్క కాకినాడ కార్పొరేష‌న్ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇప్పుడు ఆందోళ‌న మొద‌లైంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు ఓట్లు కీల‌కం. ముఖ్యంగా కాకినాడ‌లో మ‌రింత అధికం! కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రితో ఆవ‌ర్గ‌పు ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇదే స‌మ‌యంలో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు రావ‌డంతో.. టీడీపీ […]

కాకినాడ కార్పొరేష‌న్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌…. వెన‌క వాళ్ళ హ‌స్తం..!

ఏపీలో రెండు ఎన్నిక‌లు రాజ‌కీయాన్ని పూర్తి ర‌స‌కందాయంగా మార్చేశాయి. క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌తో పాటు కాకినాడ కార్పొరేష‌న్‌కు జ‌రుగుతోన్న ఎన్నిక‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్‌గా మారాయి. నంద్యాల కీల‌కం కావ‌డంతో ఏపీ కేబినెట్ మొత్తం చాలా వ‌ర‌కు అక్క‌డే కేంద్రీకృత‌మైంది. ఇక కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూడా గెలిచి రావాల‌ని చంద్ర‌బాబు జిల్లా మంత్రుల‌కు, పార్టీ నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే కాకినాడ కార్పొరేష‌న్‌లో నిన్న‌టి వ‌ర‌కు అటు అధికార […]