మరొకసారి సిఎం జగన్ మంత్రులపై సీరియస్ అయ్యారు. తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని లేదంటే వేటు తప్పదని హెచ్చరించారు. తాజాగా బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. గవర్నర్ స్పీచ్ అనంతరం జగన్..కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లుల్ని ఆమోదించిన సీఎం జగన్.. అనంతరం మంత్రులతో మాట్లాడారు. ఇందులో ఆయన పలువురు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా […]
Tag: Jagan
టీడీపీకి టచ్లో వైసీపీ ఎమ్మెల్యేలు..ఎంతమంది?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలని కైవసం చేసుకోవాలని మంత్రులకు జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పూర్తి మెజారిటీ ఉంటే జగన్ ఇంత సీరియస్ గా తీసుకునేవారు కాదనే చెప్పాలి..కానీ మెజారిటీ లేకపోవడం వల్లే ఈ పరిస్తితి వచ్చిందని తెలుస్తోంది. వైసీపీ 6 స్థానాలని సులువుగానే గెలుచుకుంటుంది. కానీ 7వ స్థానం కోసం టిడిపితో పోటీ పడాల్సి ఉంది. నిజానికి టిడిపి పోటీలో ఉండకపోతే ఏకగ్రీవం అయ్యేది..కానీ అనూహ్యంగా టిడిపి తరుపున […]
జగన్ 175 కాన్సెప్ట్ వెనుక దొంగ ఓట్లు..!
గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు..కానీ ఈ సారి 175కి 175 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించాలని జగన్ చూస్తున్నారు. అసలు తాము అధికారంలోకి వచ్చాక అన్నీ మంచి పనులే చేశాం కాబట్టి..ప్రజలంతా తమకే మద్ధతు ఇస్తారని, అసలు 175 సీట్లు ఎందుకు గెలవలేమని చెప్పి జగన్..పదే పదే తమ పార్టీ నేతలతో అంటున్నారు. మరి వైసీపీకి ప్రజలు 175 సీట్లు ఇస్తారా? అంటే అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే జగన్ పాలనని చూస్తుంది […]
అరెస్టుల పర్వం..తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!
తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలని అరెస్టుల పర్వం షేక్ చేస్తుంది. ఇంతకాలం ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తూ అధికార పార్టీలు రాజకీయం చేశాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..అధికార పార్టీ నేతలే ఇప్పుడు అనూహ్యంగా కేసుల్లో ఇరుక్కున్న పరిస్తితి. ఒకేసారి రెండు రాష్ట్రాల్లో కీలక నేతలు అరెస్టు అవుతారనే ప్రచారం సంచలనంగా మారింది. తెలంగాణలో సిఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత..ఇటు ఏపీలో సిఎం జగన్ సోదరుడు, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని ప్రచారం […]
151 సిట్టింగులకు మళ్ళీ సీట్లు..జగన్కు రిస్కే.!
దమ్ముంటే టీడీపీ-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని జగన్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే దిశగా ముందుకెళుతుండటంతో..రెండు పార్టీలు అన్నీ స్థానాల్లో పోటీ చేయడం కుదరదు. అందుకే జగన్ అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇలా సవాల్ చేసి పరోక్షంగా టిడిపి-జనసేనలని రెచ్చగొట్టి..వారు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని, అప్పుడు తమకు లబ్ది చేకూరుతుందనే కాన్సెప్ట్ జగన్ది. కానీ జగన్ ట్రాప్ వర్కౌట్ […]
వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?
విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు. దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు […]
జగన్ వ్యూహం..చిక్కని బాబు-పవన్!
ఏపీ రాజకీయాల్లో సిఎం జగన్ వ్యూహాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఆయన వేసే స్ట్రాటజీలు మామూలుగా ఉండవు. అలాగే ప్రజల్లో సానుభూతి వచ్చేలా మాట్లాడటంలో జగన్ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో సెంటిమెంట్ లేపడంలో జగన్ రాజకీయమే వేరు. ఇటీవల కూడా ఆయన తాను ఒంటరి వాడినని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తోడేళ్లు లాంటి చంద్రబాబు, పవన్ కలిసొస్తున్నారని అంటున్నారు. తాజాగా తెనాలి సభలో కూడా అదే తరహాలో మాట్లాడారు. […]
మంత్రివర్గంలో మార్పులు..మంత్రి రాజీనామా..?
ఏపీ మంత్రివర్గంలో మరొకసారి మార్పులు జరగనున్నాయా? జగన్ ముగ్గురు, నలుగురు మంత్రులని పక్కన పెట్టి..ఎమ్మెల్సీలని మంత్రివర్గంలో తీసుకుంటారా? అంటే ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలని బట్టి చూస్తే కాస్త అవుననే అనిపిస్తుంది. కానీ ఎన్నికలకు ఇంకా 15 నెలలు మాత్రమే సమయం ఉంది..అలాంటప్పుడు ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేయడంలో ఒరిగేది ఏమి లేదు. కాకపోతే ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి ఉంటుంది. కాకపోతే మొదట్లోనే మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, […]
జగన్ కొత్త ప్లాన్తో చంద్రబాబు వాష్ అవుట్…!
ఏపీ సీఎం జగన్ మరోసారి బీసీ జపం చేశారు. మంత్రివర్గంలోనూ.. తర్వాత.. స్థానిక సంస్థల్లోనూ.. ఆయన బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించారు. మంత్రివర్గంలో మహిళలకు కూడా స్థానం ఇచ్చారు.ఇక, జనరల్ స్థానాల్లోనూ.. బీసీలకు అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్పటి వరకు బీసీలకు అవకాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి జగన్ బీసీ జపం చేశారు. త్వరలోనే జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాలకు […]