ఆంధ్రలో కొత్త కరోనా రూల్స్..?

కరోొనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ తగ్గినప్పటికీ రాబోయే ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా రూల్స్ ను చాలా మంది బ్రేక్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు పెట్టక తప్పలేదు. ఏపీలో అయితే కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఏపీ సర్కార్ మరోమారు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీలో సరిహద్దు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల […]

ఏపీలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూ .. నిబందనలు ఇవే..!

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ను ఎత్తేశారు. దాంతో ప్రజలు విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 నుండి 30 వేల వరకు కేసు నమోదవ్వ‌గా … ప్ర‌స్తుతం 40 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా ఆసుపత్రుల్లో క‌రోనా పేషంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో థర్డ్ వేవ్ సంకేతాలే చెబుతున్నారు నిపుణులు. దాంతో ఏపీ సర్కార్ ముందు జాగ్ర‌త్త‌గా […]

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీ ప్రభుత్వం రాష్ర్టంలోని నిరుద్యోగుల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రచ్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీని ప్రకారం జూలైలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ డిఏ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించింది. కాగా… ఇప్పటికే అనుమతించిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ 370 ఎస్టీ లకు చెందిన పోస్టులుండగా… తాజాగా కూడా మరో 600 పై చిలుకు పోస్టులున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ […]

కత్తి మహేష్ కు జగన్ సర్కార్ సహాయం…!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం సాయం చేసింది. సీఎంఆర్ఎఫ్ కింద 17 లక్షల రూపాయలను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి విడుదల చేస్తూ… సీఎం స్పెషలాఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. కత్తి మహేశ్ ఆరోగ్య పరిస్థి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన చేసే సినీ విమర్శల తోటి ఆయన వార్తల్లో నిలిచేవారు. కత్తి మహేశ్… బిగ్ బాస్ షోకు వెళ్లడంతో […]

బ్రేకింగ్ : కర్ఫ్యూ నిబంధనల్లో కీలక మార్పులు…!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో ఇటు తెలంగాణ‌తో పాటు అటు ఏపీలోనూ క‌ర్ప్యూ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. కాగా ప్ర‌స్తుతం ఈ క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను ఏపీ ప్ర‌భుత్వం జూన్ 30వ‌ర‌కు పొడిగించింది. అయితే ఇందులో తాజాగా కొన్ని స‌డ‌లింపులు ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భ‌త్వం. జూన్ 21నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సాయంత్రం 6నుంచి ఉద‌యం 6గంట‌ల దాకా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమల్లో ఉంటాయ‌ని […]

హైకోర్ట్ కి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు..?

ఏపీ ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రభుత్వ చర్యలపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. కోవిడ్ నియంత్రణపై గుంటూరుకి చెందిన సామాజిక కార్యకర్త జర్నలిస్ట్ తోట సురేష్ బాబు, ఏపీ సిఎల్ఏ, ఐలు, సుమోటో పిటిషన్ లపై విచారణ జరిగింది. కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయన్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా కేంద్రం […]

రేపటి నుంచి ఏపీలో స్కూల్స్ బంద్…!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండవసారి ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్ని అనేక ప్రాంతాలలో లాక్ డౌన్ విధిస్తూ పెద్ద ఎత్తున ఆకాంక్షలను విధిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాల్చడంతో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..   తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రేపటి […]