దేశంలో కరోనా వైరస్ మళ్లీ స్వయం విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సరైన సదుపాయాలు లేక కరోనా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వారిని అదుకునేందుకు చాలా మంది దాతలు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ టీమ్లు […]
Tag: ipl 2021
మంచు విష్ణుకు తలనొప్పిగా మారిన ఐపీఎల్..కారణం అదేనట!
క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఇటీవలె మొదలైన సంగతి తెలిసిందే. ప్రతి జట్టు టైటిల్ గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ.. ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే అందరూ ఇష్టపడే ఐపీఎల్.. టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు మాత్రం పెద్ద తలనొప్పిగా మారిందట. అందుకు ఆయన కూతుళ్లు అరియానా, వివియానానే కారణమట. అరియానా ధోనీ ఫ్యాన్ అయితే, వివియానాకు విరాట్ ఫ్యాన్ అట. దీంతో ధోనీ, విరాట్ కెప్టెన్ల […]
ఐపీఎల్ 2021 నుంచి మరో ఇద్దరు ఔట్..ఆందోళనలో క్రికెట్ ప్రియులు!
ప్రస్తుతం భారత్ను కరోనా వైరస్ ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా కోరలు చాస్తుండడంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు ఊహించని స్థాయిలో నమోదు అవుతున్నారు. ఇక ఈ కరోనా దెబ్బ ఐపీఎల్ 2021పై కూడా పడింది. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. అయితే తాజాగా […]
కోహ్లీ సేనకు బిగ్ షాక్..ఐపీఎల్ వీడిన ఇద్దరు కీలక ఆటగాళ్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ ఐపీఎల్ను వీడారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఐపీఎల్కు వీడ్కోలు పలికి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోహ్లీ సేన అధికారిక ప్రకటించింది. `ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్ […]
నేడు ఐపీఎల్లో ధోనీ వర్సెస్ కోహ్లీ..ఈ మెగా క్లాష్లో గెలుపెవరిదో?
ఇండిన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నేటి మధ్యాహ్నం 3.30 గంటలకి రసవత్తరమైన మ్యాచ్ జరగబోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన బెంగళూరు జోరు మీద ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఓడినా.. […]
ఐపీఎల్ 2021: పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లు ఇవే..లీస్ట్ ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ జోరు జోరుగా కొనసాగుతోంది. టైటిల్ తమ సొంతం చేసుకునేందుకు ప్రతి జట్టు పోటా పోటీగా తలపడుతున్నారు. నిన్న రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ తల పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్కు పాయింట్ల పట్టికలో ఊరిట లభించింది. ఈ విజయంతో ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. దాంతో ఆరో స్థానంలో ఉన్న సన్రైజర్స్ […]
ఐపీఎల్ 2021: నేడు బెంగళూరుతో హైదరాబాద్ అమీతుమీ..గెలుపెవరిదో?
ఐసీఎల్ 2021 సీజన్లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్రైజర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించిన సన్రైజర్స్.. రెండో మ్యాచ్తోనైనా బోణీ కొట్టాలని కసితో ఉంది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్లోనే ముంబయి ఇండియన్స్పై గెలిచిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇరు జట్లలోనూ వరల్డ్ […]
ఐపీఎల్ 2021:రాజస్థాన్కి బిగ్ షాక్..ఆ కీలక ఆటగాడు ఔట్!
రాజస్థాన్ రాయల్స్కు మరో బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీలక ఆడగాడు, ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఎంతో ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో యువ పేసర్ రియాన్ పరాగ్ విసిరిన బంతిని లాంగాన్ దిశగా క్రిస్గేల్ […]
`పుష్ప రాజ్`గా మారిపోయిన కోహ్లీ..ఫొటో వైరల్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజర్ ఇటీవలె విడుదల కాగా.. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్గా మాస్ లుక్లో తెగ ఆకట్టుకున్నాడు. […]