అక్కడ నివసిస్తే పదేళ్ల ముందే చనిపోతారు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు?

ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్ లో వాయు కాలుష్యం ఏవిధంగా ఉందో మనందరికి తెలిసిందే. అయితే ఈ వాయు కాలుష్యం వల్ల భారతీయుల ఆయుర్ధామం తొమ్మిదేళ్లు తగ్గవచ్చునని అమెరికాకు చెందిన ఒక అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని 48 కోట్ల జనాభా ప్రజలు ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యానికి ఎదుర్కొంటున్నారు. అయితే ఇది రానున్న రోజుల్లో ఆమె మరింత అధికమయ్యే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్ లలో భారతీయ నగరాలు […]