కోహ్లీకి మొదటిసారిగా క్రికెట్ అడే అవకాశం ఎలా వచ్చిందంటే..?

ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన స్పోర్ట్స్ ఆటగాళ్లలు చాలామంది ఉన్నారు. మన ఇండియాలో అయితే క్రికెట్ అంటే తెగ ఇష్టపడతాడు. ఇక అభిమానుల కోసం ఎన్నో సంవత్సరాలుగా వారి ఆడ తో టీమ్ ఇండియా తరఫున ఆడి తమ సేవలను అందించారు.అలాంటి వారిలో సచిన్, ధోనీ, గంగోలి, ద్రావిడ్ లక్ష్మణ్ వంటివారు ప్రజల అభిమానాన్ని పొందారు. ఆ తర్వాత అంతటి పేరును సంపాదించుకున్నా ఆటగాడు కోహ్లీ కూడా ఒకరు. ఇక టీమిండియా తరఫున ఆడాలని ఎంతో మంది […]

ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్..!!

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా కొత్త కోచ్ గా భారత క్రికెట్ బోర్డు బుధవారం నియమించింది.. 48 సంవత్సరాల బ్యాటింగ్ దిగ్గజం ప్రస్తుత టి20 ప్రపంచకప్ తర్వాత జట్టు యొక్క బాధ్యతలు చేపట్టనున్నారు. తాజాగా ఈ విషయాన్ని శ్రీమతి సులక్షణ నాయక్ అలాగే మిస్టర్ ఆర్పి సింగ్ లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం ఏకగ్రీవంగా మిస్టర్ రాహుల్ ద్రవిడ్ ను టీమిండియా హెడ్ కోచ్ గా నియమించింది. ఇకపోతే న్యూజిలాండ్లో […]

వైరల్: క్రికెట్లో మూడు వికెట్లు ఎందుకు ఉంటాయో తెలుసా..?

మనలో ఎక్కువగా క్రికెట్ ను చూస్తూనే ఉంటాం. అలా చూసేటప్పుడు..వికెట్లు 3 ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా గమనించారా. అవి మూడు ఎందుకు ఉన్నాయి, 2 లేదా 4 ఉండొచ్చు కదా, కానీ పాత కాలంలో రెండు వికెట్ల తోనే క్రికెట్ ఆడే వారు. పైన కేవలం ఒక బేల్ మాత్రమే ఉండేది. ఇక ఈ రెండు వికెట్ల మధ్య ఆరు ఇంచుల గ్యాప్ ఉండేది. కాలం గడిచే కొద్దీ మ్యాచ్ ఆడేటప్పుడు ఆ బాల్ వికెట్ల […]

వ‌ర్కోట్ కాని ఎన్టీఆర్ మానియా..`ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు బిగ్ షాక్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓవైపు వ‌రుస సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న రియాలిటీ షో `ఎవ‌రు మీలో కోటీశ్వరులు`కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌నదైన హోస్టింగ్‌తో ఈ షోను బాగానే హిట్ చేశారు ఎన్టీఆర్‌. ఆయ‌న హ‌యాంలో ఈ షో బాగానే రేటింగ్స్‌ను అందుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ద‌స‌రా ఎపిసోడ్‌కు మ‌హేష్‌ను కూడా తీసుకురాబోతున్నారు మేక‌ర్స్‌. అయితే ఇలాంటి త‌రుణంలో ఎవ‌రు మీలో కోటీశ్వరులుకు ఐపీఎల్ రూపంగా బిగ్ […]

డేవిడ్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఇక సన్ రైజర్స్‌లో వార్న‌ర్ లేన‌ట్టే..?!

ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్‌కు ఐపీఎల్‌ పుణ్యామా ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా తెలుగువారితో వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే ఇప్పుడు ఈయ‌న అభిమానులంద‌రికీ బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోంది. త‌న‌దైన ఆట తీరు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన వార్నర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌కు గుడ్‌ బై చెప్పేయ‌బోతున్నాడ‌ట‌. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో వార్నర్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. దాంతో మొదట అతడిని కెప్టెన్సీ నుంచి తొలిగించ‌గా.. ఇప్పుడు తుదిజట్టులో స్థానాన్ని […]

తాలిబన్లు సంచ‌ల‌న నిర్ణయం.. ఐపీఎల్ కు బిగ్ షాకే త‌గిలిందిగా!

బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్ర‌పంచవ్యాప్తంగా ఎంద‌రో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆగిపోయిన‌ ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబ‌ర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభ‌మైంది. ఈసారి స్టేడియంలోకి ప‌రిమిత సంఖ్య‌లో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వ‌డంతో.. ఆట‌గాళ్ల‌కు మ‌రింత కిక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జ‌రుగుతున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ […]

IPL 2021: నేటి నుంచి ఐపీఎల్ సంద‌డి షురూ..పూర్తి వివ‌రాలు ఇవే!

నేటి నుంచి ఐపీఎల్ సంద‌డి షురూ కాబోతోంది. కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆగిపోయిన‌ ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ ప‌డ‌బోతున్నారు. రెండూ బ‌ల‌మైన జ‌ట్లు కావ‌డంతో.. క్రికెడ్ ప్రియులు మ్యాచ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్-2021 రెండో భాగంలో.. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త […]

క్రికెట్ పై షాకింగ్ డెసిషన్ తీసుకున్న శ్రీలంక క్రికెటర్ మలింగ..?

క్రికెట్ అంటే ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇక శ్రీలంక క్రికెట్ జట్టు లో దిగ్గజ క్రికెటర్ అయినా మలింగ తన బౌలింగ్ తో బ్యాట్ మ్యాన్డ్లని కట్టడి చేస్తాడని చెప్పవచ్చు.. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపు చెప్పేసాడు మలింగ. ఇక తను క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. మలింగ క్రికెట్ ఆడకున్నా సరే.. క్రికెట్ పై ప్రేమ […]

విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు..?

టీం ఇండియా ప్లేయర్ శిఖర్ ధావన్ తన భార్య ముఖర్జీతో విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా వీరి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా ధావన్ భార్య అమేషా ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో విడాకులకు సంబంధించి కొన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.దీనిపై శిఖర్ధావన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు అన్నట్లుగా […]