వ్యాక్సిన్ పేరుతో మోసాలు..ఈ వీడియో చూస్తే బిత్తెర‌పోవ‌డం ఖాయం!

క‌రోనా వైర‌స్ సద్దుమణిగింది హ‌మ్మ‌య్య! అని అనుకునేలోపే మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా విసృతంగా కొన‌సాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ విష‌యంలో కూడా కొంద‌రు కేటుగాళ్లు న‌యా దందాల‌కు పాల్ప‌డుతున్నారు. క‌రోనా కోర‌లు చాస్తున్నా.. వీరిలో మార్పు రావ‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ డ‌బ్బులు గుంజుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి వీడియోనే […]

ఏపీలో భారీగా పెరుగుతున్న క‌రోనా కేసులు..60కి పైగా మ‌ర‌ణాలు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న 11 వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

క‌రోనా ఎఫెక్ట్‌..నానికి హ్యాండిచ్చిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `అంటే సుందరానికీ!` ఒక‌టి. వివేక్‌ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమా షూటింగ్‌ను ఆప‌డం లేదు. త‌క్కువ మంది సిబ్బందితో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్‌ను ఫినిష్ చేసే ప‌నిలో ఉన్నారు నాని. ఇక ఈ చిత్రంలో మళయాలీ భామ నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇటీవ‌లె […]

క‌రోనా కాటు..ప్ర‌ముఖ హీరోయిన్ భ‌ర్త మృతి!

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎటు నుంచి వ‌చ్చి ఎటాక్ చేస్తుందో అర్థం కావ‌డం లేదు. తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ మాలా శ్రీ భ‌ర్త కుణిగల్ రాము కూడా క‌రోనా కాటుకు బ‌లైపోయారు. రాముకు కొన్ని రోజుల కింద‌టే క‌రోనా వైర‌స్ సోక‌గా.. బెంగళూరు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డంతో.. […]

దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,23,144 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరుకుంది. అలాగే నిన్న 2771 మంది […]

తెలంగాణ‌లో క‌రోనా విద్వాంసం..10వేల‌కు పైగా కొత్త కేసులు!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ప‌ది వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఇక ఇప్ప‌ట్లో అది జ‌ర‌గ‌న‌ట్టే.. తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌లె `వ‌కీల్ సాబ్` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాలు ఉండ‌గా.. అందులో హరిహర వీరమల్లు, మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్ సెట్స్ మీద ఉన్నాయి. మిగతా ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఒప్పుకున్న అన్ని సినిమాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ప‌వ‌న్ ఇటీవలె క‌రోనా బారిన ప‌డ్డారు. […]

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..18 ఏళ్లు నిండిన వారికి టీకా ఎప్పుడంటే?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశంలో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు క‌రోనాను అరిక‌ట్టేందుకు దేశ‌వ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ కూడా మే 1 నుంచి వ్యాక్సిన్ వేయ‌బోతున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ల కొనుగోలు అధికారాన్ని ఇప్పటికే రాష్ట్రాలకు ఇచ్చేసింది. ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్లనూ మొదలుపెట్టబోతోంది. ఇలాంటి త‌రుణంలో ఏపీ […]

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను బ‌లి తీసుకున్న క‌రోనా!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విద్వాంసం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌ని ఈ మ‌హ‌మ్మారి న‌లువైపుల నుంచి ఎటాక్ చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఊపిరాడ‌కుండా చేస్తోంది. ఈ సెకెండ్ వైవ్‌లో సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. కొంద‌రు ప్ర‌ముఖులు ప్రాణాలు కూడా విడిచారు. తాజాగా టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెల‌కొంది. తెలుగు సినీ డైరెక్ట‌ర్, రచయిత సాయి బాలాజీ ప్రసాద్ కరోనా కార‌ణంగా మృతి చెందారు. ఈయ‌న వ‌య‌సు 57 సంవ‌త్స‌నాలు. ఇటీవ‌లె క‌రోనా […]