ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న ఈ మాయ‌దారి వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. పాక్షిక లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా క‌రోనా వేగం త‌గ్గ‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి కీల‌క […]

ఆగ‌ని మృత్యుఘోష‌..క‌రోనాతో మ‌రో న‌టుడు క‌న్నుమూత‌!

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ మ‌హ‌మ్మ‌రి దెబ్బ‌కు సినీ ప్ర‌ముఖులు వ‌ర‌స‌గా మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. అసురన్ సినిమాలో నటించిన నితీష్ వీర(45) క‌రోనాతో క‌న్నుమూశారు. ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన ఈయ‌న.. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించ‌డంతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. దీంతో న‌తీష్ మృతిపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. అసురన్ సినిమాలో ఫ్లాష్ […]

భార‌త్‌లో త‌గ్గిన క‌రోనా కేసులు..పెరిగిన మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,81,386 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,49,65,463 కు చేరుకుంది. […]

మండ‌పంలో పెళ్లి..పురోహితుడు తెలివికి అంద‌రూ షాక్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎప్పుడూ చూడ‌ని, ఎన్న‌డూ జ‌ర‌గ‌ని చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పురోహితుడు క‌రోనా నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు తెలివిగా కారులో ఉండే మంత్రాలు చ‌దివి.. మండ‌పంలో పెళ్లి తంతును ముగించాడు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో స్థానిక మండ‌పంలో ఆదివారం జరిగింది. అయితే పురోహితుడు […]

ఆగిపోయిన విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ ప్రాజెక్ట్‌..కార‌ణం అదే!

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మేరీ క్రిస్మస్ సినిమా ఒక‌టి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా అంధదూన్ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. వాస్త‌వానికి […]

క‌రోనా టైమ్‌లో మ‌హేష్ ఔదార్యం..ఆ గ్రామం కోసం..?

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్స్ కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బంది ప‌డిపోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా తాను దత్తతు […]

తెలంగాణ‌లో త‌గ్గుతున్న క‌రోనా వేగం..తాజా కేసుల లెక్క ఇదే!

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. ఇక తెలంగాణ‌లో భారీగా న‌మోదైన క‌రోనా కేసులు ప్ర‌స్తుతం అదుపులోకి వ‌స్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

ఏపీలో కొత్త‌గా 101 మంది క‌రోనాతో మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌రింత‌ పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

దేశంలో క‌రోనా మ‌ర‌ణ‌మృద‌గం..కొత్త‌గా 4,077 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,11,170 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,46,84,077 కు చేరుకుంది. […]