పెన్షనర్లకు శుభవార్త..!

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగం సర్వ సాదరణం అయిపోయింది. ఇప్పటికె చాలా మంది వాట్సప్ ద్వారా అనేక పనులు చేసుకున్నారు. తాజాగా పెన్షన్‌ దారుల కోసం నెల నెలా వారి జీతం నుంచి కట్ అవుతున్న సొమ్ము వివరాలను వాట్సప్ ద్వారా కూడా తెలియచేయాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకూ ఈ సమాచారం ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా అందిస్తున్నారు. ఇకపై వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు […]

కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు.. విద్యావంతుల‌కు అవ‌కాశం!

గ‌త కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీల‌క నేత‌ల‌తో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ […]

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?

నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు […]

8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వివరాలు ఇలా…!

దేశంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ తన బలం బలగాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. 8 రాష్ట్రాలకు చెందిన కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఇంతకీ ఎవరెవరికి గవర్నర్ పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి వరించింది. ఆయన్ను కర్నాటక గవర్నర్ నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన […]

గర్భిణీల వాక్సినేషన్ కి కేంద్రం ఆమోదం…?

కరోనా మహమ్మారి మెడలు వంచడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదలు ఫ్రంట్ లైన్ వారియర్ల తర్వాత విడతల వారీగా అందరికీ వేస్తున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనదేశం అగ్రరాజ్యం అమెరికాను కూడా దాటేసింది. అంతలా మన దేశంలో ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా.. దేశంలో ఉన్న గర్భిణీ […]

ఆధార్ – పాన్ కార్డ్ లింక్ గడువు పెంపు..!

ప్ర‌తి ఒక్క‌రికీ పాన్ కార్డు ఎంతో ముఖ్యం. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్‌కార్డుతోత‌మ పాన్ కార్డును లింక్ చేయ‌డం కంప‌ల్స‌రీ. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేయ‌డానికి సెప్టెంబరు 30 వరకు గడువును పొడిగిస్తున్నట్టు తాజాగా ఆ శాఖ ప్ర‌క‌టించింది. ఈ గ‌డువు జులై 30వ‌ర‌కు ముగియాల్సి ఉండ‌గా దీన్ని మ‌రో 30రోజులు పొడింగించింది. అయితే SMS ద్వారా కూడా ఆధార్ లింక్ చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్నటు వంటి […]

కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!

ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. […]

కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు […]

నెగెటివ్ వచ్చినా క‌రోనా చికిత్స‌ చేయాల్సిందే..కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

ప్ర‌స్తుతం మ‌న దేశంలో క‌రోనా వైర‌స్ వీర‌విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సద్దుమణిగిందనుకున్న కరోనా మళ్ళీ సెకెండ వేవ్ రూపంలో విశ్వ‌రూపం చూపిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇలాంటి త‌రుణంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టెస్టు‌ ఫలితాలతో పనిలేదని.. లక్షణాలుంటే వెంటనే కరోనా చికిత్స చేయలని కేంద్రం వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వస్తేనే ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. లేదంటే అడ్మిట్ చేసుకోవడం లేదు. ఇక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫ‌లితాలు వ‌చ్చేందుకు […]