మరికొద్ది రోజుల్లో ఎలెక్షన్స్.. ఒక్క మాటతో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పిన తారకరత్న భార్య..!

మనకు తెలిసిందే.. కేవలం కొద్ది రోజులే మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మొదలవుతున్నాయి. దీనికి సంబంధించి పలు పార్టీస్ కూడా తమదైన స్టైల్ లో క్యాంపెనింగ్ చూసుకుంటున్నారు . మా పార్టీ గొప్ప అంటే మా పార్టీ గొప్ప ..మా పార్టీ ఈ పనులు చేస్తుంది .. ప్రజలకు సేవ చేస్తోంది అంటూ ఏ పార్టీ వాళ్ళ విధివిధానాలను వాళ్ళ మేనిఫెస్టోలను జనాలకు తెలియజేసేలా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే నందమూరి తారకరత్న భార్య […]

అన్నాడీఎంకేలో ‘శశి కల’కలం.. పార్టీ స్వాధీనంలో చిన్నమ్మ దూకుడు..!

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీలో అమ్మ జయలలిత తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో చిన్నమ్మ శశికళ ఉండేది. జయ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శశికళ పార్టీ వ్యవహారాలను అన్ని తానై చూసుకునేది. జయ అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన తర్వాత తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించగా.. ఆమె మరణం తర్వాత పన్నీర్ సెల్వంను ఆ పదవి నుంచి దించి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శశికళ ప్రయత్నించింది. ఆలోగా అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలుపాలైంది. శశికళ […]

ఓట‌మి దిశ‌గా మ‌రో ముఖ్య‌మంత్రి..!

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఏ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రానున్న‌దో అనే అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మ‌ళ్లీ అధికార పార్టీల హ‌వానే క‌నిపిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్‌లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు స్ప‌ష్ట‌మైన ఆధిక్యం వ‌చ్చేసింది. ఆ పార్టీ ఏకంగా 200 మార్క్‌పై క‌న్నేసింది. బీజేపీ భారీగా పుంజుకున్నా.. అధికారానికి ఆమ‌డ దూరంలో నిలిచిపోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాషాయ పార్టీ […]

అగ్ర‌న‌టులు ముంద‌జ‌.. ఖుష్బూ వెనుకంజ‌

ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయ‌గా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని కూటమి […]

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు ఈసీ షాక్‌..!

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. 8 విడ‌త‌లుగా సాగ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే మూడు విడ‌త‌లు పోలింగ్ పూర్త‌యింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని రాజ‌కీయ పార్టీలు ప‌ర‌స్ప‌రం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ముఖ్యంగా ప‌శ్చిమ‌బెంగాల్ లో నైతే బీజేపీ శ్రేణుల‌కు, తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ల‌కు మ‌ద్య యుద్ధ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. పీఎం మోడీపై ఆ రాష్ట్ర సీఎం మమ‌త తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. బీజేపీ అగ్ర నేత‌లు […]