జ‌గ‌న్ కొత్త ప్లాన్‌తో చంద్ర‌బాబు వాష్ అవుట్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి బీసీ జ‌పం చేశారు. మంత్రివ‌ర్గంలోనూ.. త‌ర్వాత‌.. స్థానిక సంస్థ‌ల్లోనూ.. ఆయ‌న బీసీల‌కు పెద్ద ఎత్తున అవ‌కాశాలు క‌ల్పించారు. మంత్రివ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు కూడా స్థానం ఇచ్చారు.ఇక‌, జ‌న‌ర‌ల్ స్థానాల్లోనూ.. బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు బీసీల‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు మ‌రోసారి జ‌గ‌న్ బీసీ జ‌పం చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో.. బీసీల‌కు ఎక్కువ‌గా సీట్లు కేటాయించారు. మొత్తం 18 ఎమ్మెల్సీ స్థానాల‌కు […]

వైసీపీలో టాప్ లీడ‌ర్‌కు చెక్ పెట్టేస్తోందెవ‌రు… అదిరిపోయే ట్విస్ట్‌..!

ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్ద‌రు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఒక‌రు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ కాగా, మ‌రొక‌రు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ‌సెగ మ‌రింత పెరుగుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో అని చ‌ర్చ కూడా మొద‌లైంది. రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు […]

ఏపీలో మ‌రో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!

ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంత‌పురం కూడా ఒక‌టి. ఒక‌ప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టి విజ‌యం ద‌క్కించుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీ కార‌ణంగా.. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉర‌వ‌కొండ‌. ఈ రెండు మినహా.. ఇక్క‌డ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బ‌ల‌మైన కేడ‌ర్ మాత్రం ఉంది. అదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. కాలువ […]

అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ నేత‌.. టిక్కెట్ లేన‌ట్టే..?

రాజ‌కీయాల్లో స‌రైన టైంలో స‌రైన నిర్ణ‌యం ముఖ్యం. ఎన్ని సంవ‌త్స‌రాలు రాజ‌కీయాలు చేసిన సీనియ‌ర్ నేత అయినా కూడా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. పాతాళంలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ స‌తీష్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టి పార్టీని నిల‌బెట్టిన చ‌రిత్ర స‌తీష్‌రెడ్డిదే. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్‌పై రెండు సార్లు, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్ […]

రాజ‌కీయాల‌కు ఏపీ మంత్రి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌..?

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండు సంవ‌త్స‌రాల టైం మాత్ర‌మే ఉంది. ఎక్క‌డ చూసినా పొలిటిక‌ల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయంగా ఈ సారి అధికార వైసీపీ నేత‌ల నుంచి కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు వెల‌వ‌డుతాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్లో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌ర‌నే అంటున్నారు. ఆయ‌న వ‌య‌స్సు మ‌రీ అంత […]