ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టాలనే విషయంలో నాయకులు.. చాలా దూకుడుగా ఉంటారు. అయితే.. ఒక్కొక్కసారి ఈ విషయంలో నాయకులు చేసే విన్యాసం బూమరాంగ్ అవుతాయి. ఇప్పుడు.. ఇలాంటి ఘట నే.. వైసీపీ విషయంలోనూ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ కార్యక్రమానికి సంబంధించి.. వైసీపీ స్థానిక నాయకులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే పని ప్రారంభించారనే విమర్శలు వస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలు […]
Tag: andhra pradesh
నాయీ బ్రాహ్మణులను కించ పరిచే పదాలపై ఏపీలో నిషేధం… ఆ పదాలు ఇవే…!
నాయీ బ్రాహ్మణులను, వారి కులాన్ని, వారి వృత్తిని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి ఇటువంటి పదాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు కారణమైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ […]
కంచుకోటలో టీడీపీకి క్యాండెట్ ఎవరు… అనాథలా మారిన పార్టీ..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోకవర్గం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని అంటున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం తీవ్రమైన వెలితిగా మారింది. పైగా.. ఇక్కడ నేతల మధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగలపూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కానీ స్థానికంగా కొందరు […]
టీడీపీలో పెరుగుతున్న సెగ… రాజకీయం మారుతుందా..?
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. ఇప్పుడు కాకినాడ రూరల్ రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పిల్లి అనంతలక్ష్మి 2014లో ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అయితే, గత ఏడాది ఆమె.. ఓడిపోయారు. పేరుకే ఆమె ఎమ్మెల్యే అయినా.. చక్రం తిప్పేది మాత్రం ఆమె భర్తే. ఇక.. ఆయనతో పొసగని నాయకులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి యనమలకు పిల్లి కుటుంబానికి మధ్య వివాదాలు ఉన్నాయి. ఆయన […]
తప్పొకరిది.. శిక్ష మరొకరికి… వైసీపీలో రగులుతోందిగా…!
వైసీపీ నాయకులు.. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. తప్పొకరిది అయితే.. శిక్ష మాకు పడుతోంది! అని వారు తీవ్రస్తాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు అనే విషయం ఆసక్తిగా మారింది. గడప గడపకు కార్యక్రమం నిర్వహించి.. ప్రజల్లో ఉండేవారికిమాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రజల నుంచి మద్దతు ఉన్నవారికే ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ […]
ఏపీపై మోడీకి ఎంత అక్కసు ఉందంటే… పచ్చి నిజాలు ఇవే…!
అప్పులపై కుప్పిగంతులు.. జనం చెవిలో మోడీ పూలు..! అదేంటో కానీ.. ఈ రెండు కామెంట్లు కూడా సోషల్ మీడియాలోజోరుగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయని.. రుణ పరిమితులు కూడా దాటిపోయాయని.. ఇక ముందు ముందు.. ఆయా రాష్ట్రాలు ఇదే పద్ధతిలో ముందు కు సాగితే.. ఖచ్చితంగా .. ఆ రాష్ట్రాల పరిస్థితి కూడా మరో శ్రీలంకలా మారుతుందని.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం.. తీవ్ర సంచలనంగా మారింది. ఈ ప్రకటన, […]
అడ్డంగా బుక్ అయిపోయిన ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యే…!
ఒక నాయకుడు ఎంత వరకు ఉండాలో .. అంత వరకు ఉంటే .. ఎలాంటి సమస్య రాదు. కానీ, దానికిమిం చి అడుగులు వేస్తేనే సమస్య. అంతా తానే అయినట్టు.. అధిష్టానం దగ్గర తనకు పలుకుబడి ఉన్నట్టు.. నాయకులు హామీలు గుప్పిస్తే.. ఇదిగో ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాదిరిగా పరిస్థితి మారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆయన పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. […]
పేపర్ కటింగులు పెరుగుతున్నాయ్.. వైసీపీలో సెన్షేషనల్ న్యూస్…!
రాజకీయాల్లో నేతలు ఎవరికి భయపడినా.. ఎవరికి భయపడకపోయినా.. ఇప్పటికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భయపడుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం .. సాధారణ చానెళ్లు అయితే.. వార్తలను మార్చుకునేందుకు… వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుదరదు. ఒకవేళ సవరణలు వేసినా.. అప్పటికే ప్రజల్లోకి ప్రచారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయకులు అంతో ఇంతో మీడియాకు భయపడుతున్నారు. ఇక, అధికారంలో ఉన్న పార్టీ […]
అంతుపట్టని పవన్ రాజకీయం… ఈ కొత్త ప్లాన్ ఏంటో..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. వరుసగా ప్రజల్లోకి వస్తున్నారు. కౌలు రైతుల కుటుంబా లను పరామర్శించి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికితోడు.. ఆదివారం ఆదివారం.. ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపైనా.. వైసీపీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి గత మూడేళ్లతో పోల్చుకుంటే.. ఇప్పుడు పవన్ దూకుడు పెంచడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలే చేస్తున్నారు. దీనికి కారణం.. ఎన్నికలు దగ్గరపడడమేనా? లేక మరేదైనా వ్యూహం ఉందా? అనేది చర్చగా […]