టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుదలైన అల వైకుంఠపురములో చిత్రం ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిన్ మరింత హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోలో మరోసారి రిపీట్ కాబోతోంది. […]