గత కొంతకాలం నుంచి మళ్ళీ బీజేపీకి చంద్రబాబుకు దగ్గరవుతున్నారని, అదిగో ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లిపోతుందని..టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఆజాదీ అమృత్ ఉత్సవాల్లో భాగంగా మోదీ- చంద్రబాబు కలిశారు…అదంతా ఫార్మాలిటీకే తప్ప, రాజకీయం లేదు. కానీ దాన్ని టీడీపీ పెద్దగా చేసి చూసుకుంటుంది. ఇంకా బీజేపీతో పొత్తు ఖాయమని, అటు ఎలాగో జనసేన పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో జగన్కు చెక్ పెట్టేస్తామని అంటున్నారు. అయితే ఏపీలో ఒక శాతం […]
Category: Uncategorized
యాంకర్ రష్మీ బ్రేకప్ కథ విన్నారా? ప్రేమికుడు సుడిగాలి సుధీర్ ఇదంతా చేశాడా?
యాంకర్ రష్మీ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. మల్లెమాల సమర్పణలో వచ్చిన జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా అనసూయ తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ఘనత యాంకర్ రష్మిదే. అంతకుముందే ఈమె అడపాదడపా సినిమాలలో నటించినప్పటికీ, ఈమెకి గుర్తింపు మాత్రం ఈ షో ద్వారా మాత్రమే ఏర్పడింది. ఇక పండగ సందర్భాలలో ఈటీవీలో ఈవెంట్ వస్తోందంటే.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. త్వరలో వినాయక చవితి కావున అనేక షోస్ సందడి చేయనున్నాయి. […]
హీరో నాగార్జున ఆ విషయం బయటపెట్టేసాడు… రెండు దశాబ్దాలుగా ఆమెతో సంబంధం ఉందట?
టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బక్కపలచని శరీరంతో పీలగా వున్న ఓ హీరో తరువాతి కాలంలో తెలుగు తెరపై మన్మధుడి అవతారం ఎత్తాడు. ఇప్పటికీ తెలుగు మహిళలు నాగార్జున అంటే పడి చస్తారు. ఇకపోతే నాగార్జున హీరోయిన్ టబు గురించి కూడా అందరికీ తెలిసినదే. వీరి కాంబినేషన్లో మంచి రొమాంటిక్ ఫిలిమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. దాంతో వీరి మధ్య ఏదో రిలేషన్ ఉందని […]
T20 World Cup 2022: టీం ఇండియాకు అదిరిపోయే గుడ్ న్యూస్
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపచంకప్-2022కు ముందు టీమిండియాకు ఆసియా కప్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాయంతో భారత స్టార్ పాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చేసింది. గాయంతో బాధపడుతోన్న బుమ్రా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్లతో పాటు టీ20 ప్రపచంకప్కు కూడా అందుబాటులో ఉండనున్నట్టు టాక్? తాజాగా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు పాటు గడిపాడు. […]
నో డౌట్…ఆ సీనియర్ ఎమ్మెల్యే అవుట్?
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు…అసలే కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు..అందుకే నెక్స్ట్ కూడా అధికారంలోకి రావడం జగన్కు అవసరమే. ఆ దిశగానే జగన్ పనిచేస్తున్నారు కూడా. ఇక నెక్స్ట్ గెలవడానికి పార్టీలో ఊహించని మార్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అసంతృప్తి వ్యక్తం చేసినా…తిరుగుబాటు చేసినా కొందరు ఎమ్మెల్యేలకు మాత్రం సీటు ఇవ్వకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. మళ్ళీ […]
అచ్చెన్న ప్రత్యర్ధి మళ్ళీ మారతారా?
ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుల్లో కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు…ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్న చాలా స్ట్రాంగ్ నాయకుడు…రాష్ట్ర స్థాయిలో పేరున్న నేత…వరుసగా టెక్కలిలో సత్తా చాటుతున్న నేత…ఇలాంటి నేతకు చెక్ పెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఈజీగా అచ్చెన్నకు ఓడించడం సులువు కాదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇలా టీడీపీలో బలంగా ఉన్న నాయకులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. […]
గంజితో చినబాబుకు కష్టమేనా?
రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు…ఏ సమయంలో ఎవరికి ఎంత బలం ఉంటుందో చెప్పలేం. అసలు ఇంకా తిరుగులేదు అనుకునే నేతలు…కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ పరిస్తితి కూడా అలాగే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన నారా లోకేష్…మళ్ళీ మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడిపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశం, లోకేష్ ప్రజల్లోకి వెళ్ళడం లాంటి […]
గుంటూరులో ‘ఫ్యాన్స్’ పోరు…ముంచేస్తారా?
అసలే రాజధాని అమరావతి ఎఫెక్ట్ గుంటూరు జిల్లా వైసీపీపై బాగా ఉంది…జగన్ మూడు రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి అమరావతి ఉన్న గుంటూరు జిల్లా ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది గాని…ఆ గెలుపు అధికార బలంతోనే అని చెప్పొచ్చు. సాధారణ ఎన్నికలోచ్చేసరికి గుంటూరులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 17 సీట్లకు గాను వైసీపీ 15 సీట్లు గెలుచుకుంది…అలాగే టీడీపీ నుంచి […]
కుప్పం వైసీపీదే..టీడీపీ సవాల్..?
గత కొన్ని రోజులుగా కుప్పం చుట్టూనే రాజకీయం నడుస్తున్న విషయం తెలిసిందే…చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పంని కైవసం చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది…అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు. అక్కడ వైసీపీ బలం పెంచడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అనుకున్నట్లుగానే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేశారు..అలాగే కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారు. దీంతో కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని, ఎనిమిదో సారి చంద్రబాబుని […]








